జాతీయం

  • Home
  • ఐసిస్‌ నెట్‌వర్క్‌ కేసులో ఎన్‌ఐఎ దాడులు

జాతీయం

ఐసిస్‌ నెట్‌వర్క్‌ కేసులో ఎన్‌ఐఎ దాడులు

Dec 18,2023 | 11:03

న్యూఢిల్లీ : ఐసిస్‌ (ఐఎస్‌ఐఎస్‌) నెట్‌వర్క్‌ కేసుకు సంబంధించి ఉగ్రవాద నిరోధక సంస్థ (ఎన్‌ఐఎ) నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. సోమవారం ఉదయం నుండి…

ఆగని బాల్య వివాహాలు

Dec 18,2023 | 11:01

న్యూఢిల్లీ : మన దేశంలో ప్రతి ఐదుగురు బాలికలలో ఒకరు, ప్రతి ఆరుగురు బాలురులో ఒకరు చట్టబద్ధమైన వయసు రాకుండానే వివాహం చేసుకుంటున్నారు. దేశంలో గత మూడు…

గ్రాడ్యుయేట్లలో 13.4 శాతం నిరుద్యోగులు

Dec 18,2023 | 10:53

రాష్ట్రంలో 24 శాతం పిఎల్‌ఎఫ్‌ఎస్‌ సర్వే నివేదిక ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత రేటు 2022-23లో 13.4 శాతం ఉంది. స్టాటస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌…

కదులుతున్న బస్సులో.. బాలికపై సామూహిక అత్యాచారం

Dec 18,2023 | 10:33

కాన్పూర్‌ నుంచి జైపూర్‌కు వెళ్తున్న సమయంలో డ్రైవర్ల ఘాతుకం ఢిల్లీ ‘నిర్భయ’ తరహా ఘటనన్యూఢిల్లీ : దాదాపు 11 ఏళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో చోటు…

రెచ్చగొడుతున్నారు : గవర్నర్‌ ఖాన్‌పై కేరళ సిఎం పినరయి మండిపాటు

Dec 18,2023 | 10:27

శాంతికి భంగం కలిగిస్తున్నారు పదవికి అప్రతిష్ట తెస్తున్నారు నిరసనకారులతో అలాగేనా ప్రవర్తించేది? తిరువనంతపురం : ప్రతి విషయంలోనూ రాష్ట్ర గవర్నర్‌ ఖాన్‌ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేరళ ముఖ్యమంత్రి…

సజ్జన్‌ జిందాల్‌పై అత్యాచారం కేసు

Dec 18,2023 | 10:22

ముంబయి : ప్రముఖ పారిశ్రామిక వేత్త, జెఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌, ఎమ్‌డి సజ్జన్‌ జిందాల్‌పై అత్యాచార ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 30 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు…

వ్యాజ్యాల నుంచి ఇసికి రక్షణ

Dec 18,2023 | 10:50

చట్ట సవరణ తీసుకొచ్చిన కేంద్రం న్యూఢిల్లీ : ప్రస్తుత, గతంలో పనిచేసిన ఎన్నికల కమిషన్‌ సభ్యులకు వ్యాజ్యాల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ…

21న సిడబ్ల్యూసి భేటీ

Dec 18,2023 | 08:12

న్యూఢిల్లీ : ఈ నెల 21న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యూసి) సమావేశం జరగనుంది. ఈ నెల 19న ఢిల్లీలో ఇండియా ఫోరం పార్టీల సమావేశమైన రెండు…

పార్లమెంటులో పొగబాంబు కేసులో నిందితుల ఫోన్ల అవశేషాలు స్వాధీనం

Dec 18,2023 | 08:11

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో పొగ బాంబులు పేల్చిన కేసులో పగులగొట్టి, దగ్ధం చేసిన నిందితుల మొబైల్‌ ఫోన్లను రాజస్థాన్‌లోని నగౌర్‌ వద్ద ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…