జాతీయం

  • Home
  • శాంతి ఒప్పందంపై యుఎన్‌ఎల్‌ఎఫ్‌ సంతకం

జాతీయం

శాంతి ఒప్పందంపై యుఎన్‌ఎల్‌ఎఫ్‌ సంతకం

Nov 30,2023 | 08:49

న్యూఢిల్లీ: సుమారు ఆరు నెలల నుంచి హింసాకాండ కొనసాగుతున్న మణిపుర్‌లో శాంతి పునరుద్ధరణలో కీలక పరిణామం చోటుచేసుకుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బుధవారం తెలిపారు.…

యుజిసి అత్యుత్సాహం

Nov 30,2023 | 12:22

ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడి జయంతి శతాబ్ది ఉత్సవాలను జరపాలంటూ మహారాష్ట్ర యూనివర్శిటీలకు ఆదేశాలు న్యూఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండే బిజెపి ‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కార్‌.. విద్యా…

రెండేళ్లుగా బిల్లులను ఎందుకు తొక్కిపట్టారు? : సుప్రీం సీరియస్‌

Nov 30,2023 | 08:10

శాసన తయారీకి అడ్డుపడడమే పనా! ఇటువంటి చర్యలను అనుమతించం కేరళ గవర్నర్‌కు సుప్రీం సీరియస్‌ వార్నింగ్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళ శాసనసభ ఆమోదించిన బిల్లులను ఏళ్ల…

డ్వాక్రా గ్రూపులకు డ్రోన్లు

Nov 30,2023 | 08:00

ఉచిత రేషన్‌ పథకం పొడిగింపు 16వ ఆర్థిక సంఘం నివేదికకు ఆమోదం కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహిళా స్వయం సహాయ బృందాలు (ఎస్‌హెచ్‌జిస్‌)కు…

వాతావరణ మార్పులు వణికిస్తున్నాయి

Nov 30,2023 | 08:06

దేశమంతటా ప్రభావం పెరుగుతున్న నష్టం న్యూఢిల్లీ : వాతావరణ మార్పులు దేశాన్ని వణికిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం కొన్ని ప్రాంతాలకే వీటి ప్రభావం పరిమితం కాగా, ఇప్పుడు ఆ…

ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీ పదవీకాలం పొడిగింపుకు అనుమతించిన సుప్రీంకోర్టు

Nov 29,2023 | 17:13

న్యూఢిల్లీ :   ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీ (సిఎస్‌) నరేష్‌ కుమార్‌ పదవీకాలాన్ని పొడిగించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అనుమతించింది. సిఎన్‌ నరేష్‌ కుమార్‌ మరో 24 గంటల్లో పదవీవిరమణ…

చెన్నై-పూణె రైలులో 40 మందికి ఫుడ్ పాయిజన్

Nov 29,2023 | 17:11

పూణె: చెన్నై నుండి పూణే వెళ్లే భారత్ గౌరవ్ రైలులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే…

మరోసారి గవర్నర్‌ తీరుని నిలదీసిన కేరళ ప్రభుత్వం

Nov 29,2023 | 16:52

న్యూఢిల్లీ :   రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ ఖాన్‌ ఏడు బిల్లులను రాష్ట్రపతికి ఆమోదం కోసం రిజర్వు చేయడాన్ని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మరోసారి  నిలదీసింది. గవర్నర్లు బిల్లులను…