జాతీయం

  • Home
  • మిజోరాంలో పాలక ‘ఎంఎన్‌ఎఫ్‌’ ను వెనక్కి నెట్టిన ‘జెడ్‌పిఎం’ 

జాతీయం

మిజోరాంలో పాలక ‘ఎంఎన్‌ఎఫ్‌’ ను వెనక్కి నెట్టిన ‘జెడ్‌పిఎం’ 

Dec 4,2023 | 14:57

ఐజ్వాల్‌ :   ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రతిపక్ష జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పిఎం) ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదేళ్ల క్రితం ఏర్పడిన  జెడ్‌పిఎం 68…

‘ఏకపక్ష’ ఫలితాలు ఆందోళకరం : మాయావతి 

Dec 4,2023 | 14:29

లక్నో :   నాలుగు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. ఈ ఏకపక్ష ఫలితాలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు…

హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ వైఫల్యం !

Dec 4,2023 | 11:47

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : హిందీ భాషా రాష్ట్రాల్లో బిజెపిని ధీటుగా ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని మరోసారి రుజువైంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో స్వల్ప…

కాంగ్రెస్‌ ఓటమికి కారణాలనేకం

Dec 4,2023 | 11:43

రాజస్థాన్‌లో ముఠా తగాదాలు నాయకత్వ ఒంటెత్తు పోకడలు ఆనవాయితీగా వస్తున్న ప్రభుత్వ మార్పు జైపూర్‌ : కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లుగా, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఓటమికి అనేక…

ఓట్లు రాల్చని మృదు హిందూత్వ

Dec 4,2023 | 11:31

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఓటమికి ఓ ముఖ్య కారణం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి, ఆరెస్సెస్‌ అనుసరించే కరడుగట్టిన హిందూత్వను మృదు హిందూత్వతో ఎదుర్కోలేమని మధ్య…

మిజోరాంలో మెజారిటీ దిశగా  జెడ్‌పిఎం 

Dec 4,2023 | 12:06

  ఐజ్వాల్‌   :  మిజోరంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి దశలో రాష్ట్ర ముఖ్యమంత్రి జోరమ్‌తంగా నేతృత్వంలోని మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) వెనుకబడింది. ఆరు పార్టీల…

2023 : మిజోరంలో కొనసాగుతోన్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ..

Dec 4,2023 | 11:15

మిజోరం : మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఆదివారం వెలువడగా.. మిజోరం ఫలితాలు మాత్రం…

మిజోరంలో జెడ్‌పిఎం ఘన విజయం

Dec 5,2023 | 09:06

ఎన్నికలపై మణిపూర్‌ అల్లర్ల ప్రభావం మూడు దశాబ్దాల రెండు కూటముల వ్యవస్థకు తెర ముఖ్యమంత్రి పీఠంపై కొత్త ముఖం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో/ ఐజ్వాల్‌:ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మాజీ…

మణిపూర్‌లో మళ్లీ హింస.. 13 మంది మృతి

Dec 5,2023 | 09:05

న్యూఢిల్లీ: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. టెంగ్‌నౌపాల్‌ జిల్లా సైబాల్‌ సమీపంలోని లీతూ గ్రామంలో రెండు తెగలకు చెందిన జనం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరినొకరు కర్రలు,…