జాతీయం

  • Home
  • చంద్రబాబుకు సుప్రీం నోటీసు- 8లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం

జాతీయం

చంద్రబాబుకు సుప్రీం నోటీసు- 8లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం

Nov 29,2023 | 08:37

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోటిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులిచ్చింది. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై డిసెంబరు 8లోగా రాతపూర్వకంగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే…

డబ్ల్యుఎఫ్‌ఐ ఎన్నికలపై హైకోర్టు స్టేను రద్దు చేసిన సుప్రీంకోర్టు

Nov 28,2023 | 18:19

చండీఘర్‌ :   రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) ఎన్నికలపై పంజాబ్‌ మరియు హర్యానా హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు మంగళవారం రద్దు చేసింది.  మొత్తం ఎన్నికల…

పూర్తయిన డ్రిల్లింగ్‌.. కాసేపట్లో టన్నెల్‌ నుండి బయటకు కార్మికులు ..

Nov 28,2023 | 17:22

 డెహ్రాడూన్‌  :   ఉత్తరకాశీలోని సిల్కియారా టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో పురోగతి సాధించినట్లు అధికారులు తెలిపారు.   టన్నెల్ నుండి  కార్మికులను బయటికి తీయవచ్చని…

బస్సు బోల్తాపడి 30 మందకిపైగా గాయాలు

Nov 28,2023 | 15:31

  ప్రతాప్‌గఢ్‌ (రాజస్థాన్‌) : రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో సోమవారం అర్థరాత్రి బస్సు బోల్తాపడింది. ఈ రోడ్డు ప్రమాదంలో దాదాపు 33 మందికి  గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.…

తమిళనాడు మంత్రి పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతించిన సుప్రీంకోర్టు 

Nov 28,2023 | 15:13

 చెన్నై :   ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో తమిళనాడు మంత్రి వి. సెంథిల్‌ బాలాజీ మెడికల్‌ బెయిల్‌ ఉపసంహరణకు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది. మంత్రి వైద్య రికార్డులను…

విద్యార్థుల అరెస్ట్‌ను ఖండించిన మెహబూబా ముఫ్తీ

Nov 28,2023 | 14:37

 శ్రీనగర్‌   :   ఏడుగురు కాశ్మీర్‌ విద్యార్థుల అరెస్టును పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పిడిపి) చీఫ్‌, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి  మెహబూబా ముఫ్తీ మంగళవారం ఖండించారు. జమ్ముకాశ్మీర్‌…

ఈడి నోటీసులపై స్టే విధించిన మద్రాస్‌ హైకోర్టు

Nov 28,2023 | 13:19

చెన్నై :   తమిళనాడు కలెక్టర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) ఇచ్చిన నోటీసులపై మంగళవారం మద్రాస్‌ హైకోర్టు స్టేవిధించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కె. నంతకుమార్‌ దాఖలు చేసిన…

రెండోరోజూ అదే హోరు

Nov 28,2023 | 11:11

కార్మికులు, రైతు ఐక్యతే కార్పొరేట్‌, మతపరమైన బంధానికి సవాల్‌ అదే దేశానికి రక్ష : నేతల ఉద్ఘాటన నేడు రాజ్‌భవన్‌లకు రైతులు, కార్మికుల మార్చ్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో…

కోటాలో ఉరివేసుకున్న ‘నీట్‌’ అభ్యర్థి ఆత్మహత్య..

Nov 28,2023 | 10:59

రాజస్థాన్‌ : రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ‘నీట్‌’కు సిద్ధమవుతున్న 20 ఏళ్ల విద్యార్థి తాను అద్దెకు ఉండే గదిలో నిన్న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.…