చంద్రబాబుకు సుప్రీం నోటీసు- 8లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోటిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులిచ్చింది. బెయిల్ రద్దు పిటిషన్పై డిసెంబరు 8లోగా రాతపూర్వకంగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే…