జాతీయం

  • Home
  • ఢిల్లీ మత ఘర్షణల కేసులో వ్యక్తిగతంగా హాజరవ్వండి

జాతీయం

ఢిల్లీ మత ఘర్షణల కేసులో వ్యక్తిగతంగా హాజరవ్వండి

Dec 7,2023 | 10:45

ఇడి ప్రత్యేక డైరెక్టర్‌కు ఢిల్లీ కోర్టు ఆదేశం న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో 2020లో చోటుచేసుకున్న మత ఘర్షణలకు సంబంధించిన కేసులో ఈ నెల 8న…

కేంద్రంలో పేరుకుపోతున్న ‘ఉపాధి’ బకాయిలు

Dec 7,2023 | 09:31

రాష్ట్రానికి వేతన బకాయిలే రూ.110.56 కోట్లు సకాలంలో ఇవ్వకుండా వంచిస్తున్న మోడీ సర్కార్‌ ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని…

ఛత్తీస్‌గఢ్‌ ఎమ్మెల్యేల్లో 72 మంది కోటీశ్వరులే

Dec 7,2023 | 09:26

అత్యధికంగా బిజెపిలో 43 మంది, కాంగ్రెస్‌ నుంచి 29 మంది ఎడిఆర్‌-ఛత్తీస్‌గఢ్‌ ఎలక్షన్‌ వాచ్‌ నివేదిక రారుపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర నూతన అసెంబ్లీ కోటీశ్వరులైన సభ్యులతో…

మతోన్మాద, కార్పొరేట్‌ శక్తులపై పోరాటం అంబేద్కర్‌కు అదే నిజమైన నివాళి

Dec 7,2023 | 09:37

సీతారాం ఏచూరి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మతోన్మాద, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా పోరాడటమే రాజ్యాంగ నిర్మాణ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు మనమిచ్చే నిజమైన నివాళి అని సిపిఎం…

1,893 గ్రామాల్లో పంచాయతీ భవనాల్లేవ్‌ !

Dec 7,2023 | 10:55

ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో 1,893 గ్రామాలకు సొంత పంచాయతీ భవనాలు లేవని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ తెలిపారు. రాజ్యసభలో…

ఇండియా బ్లాక్‌ పార్లమెంటరీ నేతల భేటీ

Dec 7,2023 | 08:48

కీలకమైన బిల్లులు, పార్లమెంట్‌ వ్యూహంపై చర్చ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపైన, కీలక బిల్లులపైన ఇండియా బ్లాక్‌ పార్లమెంటరీ పార్టీ నాయకులు చర్చించారు. బుధవారం…

కర్ణిసేన నేత హత్యతో రాజస్థాన్‌లో ఉద్రిక్తత

Dec 6,2023 | 21:49

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జైపూర్‌ : రాజస్థాన్‌లో బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షులు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేది దారుణహత్య నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా…

సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగంపై కేంద్రం అంతులేని నిర్లక్ష్యం

Dec 6,2023 | 20:35

– ఏడాదిలో రూ.13,961.54 కోట్ల కేటాయింపులు రద్దు – ఐదేళ్లలో మురిగిపోయిన రూ.71,686 కోట్లు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:దళితుల సాధికారత, సంక్షేమం కోసం షెడ్యూల్డ్‌ తరగతుల ఉపప్రణాళిక (ఎస్‌సి…

జమ్మూకాశ్మీర్‌ బిల్లులకు లోక్‌సభ ఆమోదం

Dec 6,2023 | 20:29

– పిఓకె భారతదేశానిదే -అక్కడ 24 స్థానాల్ని రిజర్వ్‌ చేశాం – కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోజమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ…