జాతీయం

  • Home
  • చెన్నై-పూణె రైలులో 40 మందికి ఫుడ్ పాయిజన్

జాతీయం

చెన్నై-పూణె రైలులో 40 మందికి ఫుడ్ పాయిజన్

Nov 29,2023 | 17:11

పూణె: చెన్నై నుండి పూణే వెళ్లే భారత్ గౌరవ్ రైలులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే…

మరోసారి గవర్నర్‌ తీరుని నిలదీసిన కేరళ ప్రభుత్వం

Nov 29,2023 | 16:52

న్యూఢిల్లీ :   రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ ఖాన్‌ ఏడు బిల్లులను రాష్ట్రపతికి ఆమోదం కోసం రిజర్వు చేయడాన్ని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మరోసారి  నిలదీసింది. గవర్నర్లు బిల్లులను…

సొరంగం కూలిన శబ్దానికి నా చెవులు మొద్దుబారిపోయాయి : అఖిలేష్‌ సింగ్‌

Nov 29,2023 | 16:22

  డెహ్రాడూన్‌ : ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు మంగళవారం సాయంత్రం క్షేమంగా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన కార్మికుల్లో ఒకరైన అఖిలేష్‌ సింగ్‌…

ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి.. ఐదు ఇళ్లు కుప్పకూలి..

Nov 29,2023 | 15:20

  ముంబయి : ముంబయిలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. చంబూరులోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో.. వరుసగా ఉన్న ఐదు ఇళ్లు కుప్పకూలిపోయాయి. శిథిలాల…

శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై అప్రమత్తమైన కేంద్రం .. 6 రాష్ట్రాల్లో అలర్ట్‌  .. 

Nov 29,2023 | 12:56

 న్యూఢిల్లీ   :   శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాలకు కేంద్రం పలు సూచనలు చేసింది. రాజస్థాన్‌, కర్ణాటక, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, తమిళనాడు…

మరో ఐఎఎస్‌ అధికారి లేరా : కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు

Nov 29,2023 | 12:14

న్యూఢిల్లీ :   ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీ (సిఎస్‌)గా నియమించేందుకు మరో ఐఎఎస్‌ అధికారి లేరా అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. సిఎస్‌ నరేష్‌ కుమార్‌ పదవీకాలాన్ని పొడిగించాలనే…

ఆచారాల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేయండి

Nov 29,2023 | 11:40

  రాష్ట్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ :   మణిపూర్‌ హింసాకాండలో మృతి చెందిన వ్యక్తుల మృతదేహాలకు త్వరగా అంత్యక్రియలను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది.…

సొరంగం కూలడానికి బాధ్యులెవరు ?

Nov 29,2023 | 13:12

డెహ్రాడూన్‌ : నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోవడానికి బాధ్యులెవరో గుర్తించి, శిక్షించాలని గబ్బర్‌ సింగ్‌ నేగి సోదరుడు మహరాజ్‌ సింగ్‌ న్యూస్‌ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో డిమాండ్‌ చేశారు.…

ఉన్నత విద్యలో  పడిపోతున్న  ముస్లిం విద్యార్థుల రేటు 

Nov 29,2023 | 11:31

 న్యూఢిల్లీ   :  భారతదేశంలో ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడంలో వెనుకబడుతున్నట్లు నివేదికలు స్పష్టం చేశాయి. ఏడాదికేడాదికి ఉన్నత విద్యను చదివే వారిసంఖ్య గణనీయంగా పడిపోతుందని ఇండియా…