కదులుతున్న రైలులోనే మహిళపై అత్యాచారం-మధ్యప్రదేశ్లో దారుణం
భోపాల్ : కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. సత్నా జిల్లా ఉంచెరా వెళ్లేందుకు కట్ని రైల్వే స్టేషన్లో 30 ఏళ్ల…
భోపాల్ : కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. సత్నా జిల్లా ఉంచెరా వెళ్లేందుకు కట్ని రైల్వే స్టేషన్లో 30 ఏళ్ల…
న్యూఢిల్లీ : ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ టిఎంసి నేత మహువాకు నోటీసులు అందినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. ఆమె అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా…
న్యూఢిల్లీ : భారత దేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూని టార్గెట్ చేస్తూ బిజెపి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. కేంద్ర హోం మంత్రి…
న్యూఢిల్లీ : విద్యార్థుల నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ సిద్ధమైంది. నిబంధనలను ఉల్లంఘించారన్న పేరుతో విద్యార్థులపై ఏకపక్షంగా బహిష్కరణ వేటు వేసేందుకు జెఎన్యు యూజమాన్యం…
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. గత రెండు రోజులుగా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే…
ప్రభుత్వ చర్యకు వంత పాడిన సుప్రీం జమ్ముకాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించండి 2024 సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు జరపండి న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్కు ప్రత్యేక హోదా…
ప్రతిపక్ష సభ్యులే లక్ష్యంగా సస్పెన్షన్లు బిజెపి ఎంపీలకు సుతిమెత్తని హెచ్చరికలతో సరి న్యూఢిల్లీ : పార్లమెంట్ స్వతంత్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. చట్టసభ నిబంధనలు అధికార పక్షానికి…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : స్కీం ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్సెపెండేచర్’ కింద గడిచిన మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్కు రూ.7,295.35 కోట్లు, తెలంగాణకు రూ.3,073…
జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్కు ఇడి సమన్లు రాంచీ : భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 12న విచారణకు రావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి…