జాతీయం

  • Home
  • కదులుతున్న రైలులోనే మహిళపై అత్యాచారం-మధ్యప్రదేశ్‌లో దారుణం

జాతీయం

కదులుతున్న రైలులోనే మహిళపై అత్యాచారం-మధ్యప్రదేశ్‌లో దారుణం

Dec 13,2023 | 08:49

భోపాల్‌ : కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. సత్నా జిల్లా ఉంచెరా వెళ్లేందుకు కట్ని రైల్వే స్టేషన్‌లో 30 ఏళ్ల…

ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని మహువాకు నోటీసులు 

Dec 12,2023 | 17:12

 న్యూఢిల్లీ :   ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ టిఎంసి నేత మహువాకు నోటీసులు అందినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. ఆమె అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా…

అమిత్‌షాకి చరిత్రను తిరగ రాయడం అలవాటే.. : రాహుల్‌ గాంధీ

Dec 12,2023 | 16:43

 న్యూఢిల్లీ :   భారత దేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూని టార్గెట్‌ చేస్తూ బిజెపి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తిప్పికొట్టారు. కేంద్ర హోం మంత్రి…

విద్యార్థుల నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైన జెఎన్‌యు 

Dec 12,2023 | 16:05

న్యూఢిల్లీ :   విద్యార్థుల నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ సిద్ధమైంది. నిబంధనలను ఉల్లంఘించారన్న పేరుతో విద్యార్థులపై ఏకపక్షంగా బహిష్కరణ వేటు వేసేందుకు జెఎన్‌యు యూజమాన్యం…

ఢిల్లీలో అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు..

Dec 12,2023 | 11:56

న్యూఢిల్లీ :   ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. గత రెండు రోజులుగా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే…

370 రద్దుకు సమర్థన

Dec 12,2023 | 10:58

ప్రభుత్వ చర్యకు వంత పాడిన సుప్రీం జమ్ముకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించండి 2024 సెప్టెంబర్‌ 30 లోగా ఎన్నికలు జరపండి న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా…

పార్లమెంట్‌ స్వతంత్రతపై నీలినీడలు

Dec 12,2023 | 10:52

 ప్రతిపక్ష సభ్యులే లక్ష్యంగా సస్పెన్షన్లు బిజెపి ఎంపీలకు సుతిమెత్తని హెచ్చరికలతో సరి న్యూఢిల్లీ  :     పార్లమెంట్‌ స్వతంత్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. చట్టసభ నిబంధనలు అధికార పక్షానికి…

గడిచిన మూడేళ్లలో రూ.7,295.35 కోట్లు ఇచ్చాం : కేంద్రం

Dec 12,2023 | 10:43

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : స్కీం ఫర్‌ స్పెషల్‌ అసిస్టెన్స్‌ టూ స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఎక్సెపెండేచర్‌’ కింద గడిచిన మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,295.35 కోట్లు, తెలంగాణకు రూ.3,073…

నేడు విచారణకు రండి

Dec 12,2023 | 10:40

జార్ఖండ్‌ సిఎం హేమంత్‌ సోరెన్‌కు ఇడి సమన్లు రాంచీ : భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈ నెల 12న విచారణకు రావాలని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి…