జాతీయం

  • Home
  • ఆరుగురు పోలీసులపై సస్పెండ్‌ వేటు..!

జాతీయం

ఆరుగురు పోలీసులపై సస్పెండ్‌ వేటు..!

Nov 26,2023 | 13:12

న్యూఢిల్లీ : గతేడాది ప్రధాని మోడి పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి మరో ఆరుగురు పోలీసులను పంజాబ్‌ హోంశాఖ సస్పెండ్‌ చేసింది. సస్పెండ్‌ అయిన…

సుప్రీం కోర్టులో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

Nov 26,2023 | 12:25

ఢిల్లీ: సుప్రీం కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. రాజ్యాంగ దినోత్సవం…

విమానాశ్రయాలను అభివృద్ధి చేయరేం ? : కేంద్రంపై పినరయి నిలదీత

Nov 26,2023 | 11:12

ప్రైవేటు కంపెనీలపై ప్రేమ కురిపిస్తోందని ఆగ్రహం తిరువనంతపురం : రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న కన్నూర్‌, కరిపూర్‌ విమానాశ్రయాల అభివృద్ధిపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని కేరళ ముఖ్యమంత్రి…

జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్‌ హత్య కేసులోనలుగురికి యావజ్జీవం

Nov 26,2023 | 11:08

న్యూఢిల్లీ : జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్‌ హత్య కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులైన నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు…

వెలికితీత మరింత ఆలస్యం : ఉత్తరకాశీ టన్నెల్‌ ఘటనపై ఎన్‌డిఎంఎ వెల్లడి

Nov 26,2023 | 11:02

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో టన్నెల్‌ కూలిన ఘటనలో కార్మికులను రక్షించే చర్యలు అప్పుడే తుది దశకు చేరుకునేలా కనిపించటం లేదు. ఈ ఆపరేషన్‌కు ఎక్కువ సమయం…

హిందూత్వ-యూదు పొత్తును వ్యతిరేకించాలి : పీపుల్స్‌ డెమొక్రసీ వ్యాఖ్య

Nov 26,2023 | 10:23

పాలస్తీనాకు అండగా నిలవాలి : పీపుల్స్‌ డెమొక్రసీ వ్యాఖ్య న్యూఢిల్లీ : పాలస్తీనియన్లను ముస్లిం తీవ్రవాదులుగా చిత్రించేందుకు హిందూత్వశక్తులు, దాని అధీనంలోని కార్పొరేట్‌ మీడియా బాకాలు చేస్తున్న…

కోచ్చిలో తొక్కిసలాట

Nov 26,2023 | 09:29

నలుగురు విద్యార్థులు మృతి మరో 65 మందికి గాయాలు కోచ్చి : కేరళలోని కోచ్చి విశ్వవిద్యాలయంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. క్యాంపస్‌లో సాయంత్రం టెక్‌ఫెస్ట్‌ నిర్వహిస్తుండగా వర్షం…

రాజస్థాన్‌లో ప్రశాంతంగా పోలింగ్‌- 68.70 శాతం నమోదు

Nov 26,2023 | 09:11

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోరాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతగా ముగిసాయి. భారీగా పోలింగ్‌ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 68.70 శాతం…

దర్యాప్తు ముగియకముందే భారత్‌ని దోషిని చేయొద్దు : భారత హైకమిషనర్‌ సంజయ్ కుమార్‌ వర్మ

Nov 25,2023 | 18:04

  కెనడా : ఖలిస్తాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల ప్రమేయం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల అనంతరం…