కర్ణాటకలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు
బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సుమారు 13 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గుర్తుతెలియని…
బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సుమారు 13 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గుర్తుతెలియని…
బిల్లుకు జార్ఖండ్ గవర్నర్ ఆమోదం రాంచీ : జార్ఖండ్ పోటీ పరీక్షలు (రిక్రూట్మెంట్లో అక్రమాల నియంత్రణ, నివారణ) బిల్లు 2023కు ఆ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్…
ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదంపై విచారణ జరపాలి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రధాని, సిఎంలకు సిడబ్ల్యూఎఫ్ఐ లేఖ న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో టన్నెల్ కూలిపోయిన…
ఏడుగురు కార్మికుల సజీవ దహనం 24 మందికి గాయాలు అహ్మదాబాద్ : గుజరాత్ సూరత్ పట్టణంలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు కార్మికులు…
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లోని ఆరు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) గురువారం సోదాలు చేపట్టింది. రూ. 250 కోట్ల అక్రమ నగదులావాదేవీల కుంభకోణం కేసులో జెకె…
న్యూఢిల్లీ : దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు తగ్గినట్లు ఓ సర్వే తెలిపింది. గతేడాది జులై -సెప్టెంబర్లో 7.2 శాతం ఉండగా, 2023 జులై -సెప్టెంబర్లో…
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో డిసెంబర్ 2న అఖిల పక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. పార్లమెంటరీ వ్యవహారాల…
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాల సంఖ్యను పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనను ప్రధాని మోడీ గురువారం ప్రారంభించారు. సబ్సిడీ ధరలకు ఔషదాలను విక్రయించే జన ఔషధి…
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. గురువారం ఉదయం ఉష్ణోగ్రత 12.6 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా, ఇది సీజన్ సగటు కంటే రెండు నాచ్లు…