జాతీయం

  • Home
  • మైనారిటీ విద్యార్థుల పట్ల వివక్ష

జాతీయం

మైనారిటీ విద్యార్థుల పట్ల వివక్ష

Dec 10,2023 | 11:01

మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ ఎత్తివేసేందుకు కేంద్రం కుయుక్తులు ఎంఎఎన్‌ఎఫ్‌ని పునరుద్ధరించాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :   మైనార్టీలకు చెందిన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం…

చెరువులోపడిన కారు : నలుగురు కళాశాల విద్యార్థులు మృతి

Dec 10,2023 | 09:41

చిక్‌బల్లాపూర్‌ (కర్నాటక) : కారు అదుపు తప్పి చెరువులోపడటంతో నలుగురు కళాశాల విద్యార్థులు మృతి చెందిన ఘటన కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌ వద్ద ఆదివారం జరిగింది. చిక్‌బల్లాపూర్‌ నుంచి…

ఘోర ప్రమాదం – డంపర్‌ను ఢీకొట్టిన కారు : 8మంది సజీవదహనం

Dec 10,2023 | 09:00

ఉత్తరప్రదేశ్‌ : యుపిలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. కారు టైరు పగిలి డంపర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి కారులో ఉన్న ఎనిమిదిమంది సజీవదహనమయ్యారు. నిన్న…

మిచౌంగ్‌ బాధిత కుటుంబాలకు రూ.6000 చొప్పున పరిహారం- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌

Dec 10,2023 | 08:22

చెన్నయ్ : తమిళనాడులో మిచౌంగ్‌ తుపాను బాధితులకు కుటుంబానికి రూ.6000 చొప్పున పరిహారం అందజేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ శనివారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు…

నేను ఏ పేపర్‌పైనా సంతకం చేయలేదు : మీనాక్షి లేఖి

Dec 10,2023 | 08:21

  న్యూఢిల్లీ : హమాస్‌ ఉగ్రవాద సంస్థగా ప్రకటించే ప్రశ్నతో కూడిన ఏ పేపర్‌పైనా తాను సంతకం చేయలేదని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి శనివారం స్పష్టం…

అస్సాం మయన్మార్‌లో భాగమే అన్న కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ సిఎం హిమంత్‌

Dec 9,2023 | 18:03

  గౌహతి : అస్సాం గతంలో మయన్మార్‌లో భాగంగా ఉండేదని ప్రముఖ సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత్‌…

ప్రతి ఇంటికి 6,000 సాయం : తమిళనాడు సిఎం స్టాలిన్

Dec 9,2023 | 18:08

తమిళనాడు : తమిళనాడులో మిచౌంగ్‌ తుఫాను ప్రభావితమైన కుటుంబాలన్నింటికీ ఒక్కొక్కరికి ₹6,000 చొప్పున ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని రేషన్ షాపుల…

ఆరు నెలల్లో 7.7 శాతం చేరుకోకున్న భారత్‌ జిడిపి : మోడీ

Dec 9,2023 | 15:42

  న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన ‘ఇన్ఫినిటీ ఫోరమ్‌ 2.0’…

భార్యకు 18 ఏళ్లు నిండితే వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం: అలహాబాద్‌ హైకోర్టు

Dec 9,2023 | 14:53

అలహాబాద్‌ : భారతీయ శిక్షాస్మృతి ప్రకారం భార్యకు 18 ఏళ్లు నిండితే  వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేస్తూ ‘అసహజ నేరం’ కింద…