ఎన్నికల కమిషనర్ల బిల్లుకు సవరణలు చేయండి
ఎంపీలకు విద్యావేత్తల బహిరంగ లేఖ న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో చర్చకు వచ్చే అవకాశమున్న ఎన్నికల కమిషనర్ల బిల్లులో సవరణలు చేయాలని పలువురు విద్యా వేత్తలు,…
ఎంపీలకు విద్యావేత్తల బహిరంగ లేఖ న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో చర్చకు వచ్చే అవకాశమున్న ఎన్నికల కమిషనర్ల బిల్లులో సవరణలు చేయాలని పలువురు విద్యా వేత్తలు,…
2022లో 11,290 బలవన్మరణం వీరిలో 6083 మంది వ్యవసాయ కార్మికులే న్యూఢిల్లీ : దేశంలో అన్నదాతల బలవన్మరణాలు ఏటికేడు పెరుగుతూనేవున్నాయి. జాతీయ నేర రికార్డుల సంస్థ…
కొల్కతా : సిపిఐ(ఎం) సీనియర్ నాయకులు, పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి నారాయణ్ బిశ్వాస్ (67) మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన…
సైన్యానికి గడువు నిర్దేశించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : కల్నల్ ర్యాంకు నుండి బ్రిగేడియర్ ర్యాంకు వరకూ మహిళా అధికారుల పదోన్నతులకు సంబంధించిన విధానాన్ని ఖరారు చేసేందుకు సుప్రీంకోర్టు…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) కింద రైతులకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 6 వేల సాయాన్ని పెంచే యోచనేదీ లేదని…
రూ. 5 వేల కోట్ల సాయానికి తమిళనాడు విజ్ఞప్తి చెన్నై : మిచౌంగ్ తుపానుతో చెన్పై అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు చెన్పై నగరం…
ఐజ్వాల్ : మిజోరం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పిఎం ) అధ్యక్షుడు లాల్దుహోమా మిజోరం ముఖ్యమంత్రిగా ఈనెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం రానున్న 100…
న్యూఢిల్లీ : ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశం వాయిదా పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్, సమాజ్ వాదిపార్టీ (ఎస్పి) అధ్యక్షుడు అఖిలేష్యాదవ్లు ఈ…
న్యూఢిల్లీ : చంద్రయాన్ -3 ప్రొపల్షన్ మాడ్యూల్ కక్ష్యను విజయవంతంగా మార్చామని ఇస్రో మంగళవారం ప్రకటించింది. చంద్రుడి కక్ష్య లో ఉన్న మాడ్యూల్ ను భూకక్ష్యలోకి…