కేరళపై మరోసారి కక్ష్యకట్టిన కేంద్రం
కేరళ : కేరళ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం మరోసారి కక్ష్య కట్టింది. రాష్ట్రానికి రావాల్సిన సమీకృత వస్తువులు మరియు సేవల పన్ను(IGST) సెటిల్మెంట్ నుండి రూ.332 కోట్లు…
కేరళ : కేరళ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం మరోసారి కక్ష్య కట్టింది. రాష్ట్రానికి రావాల్సిన సమీకృత వస్తువులు మరియు సేవల పన్ను(IGST) సెటిల్మెంట్ నుండి రూ.332 కోట్లు…
న్యూఢిల్లీ : ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తోంది. శనివారం వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలోని దాదాపు 20 విమానాలను దారి మళ్లించినట్లు ఓ అధికారి తెలిపారు. జైపూర్,…
2022లో WHO ఆగ్నేయాసియా ప్రాంతంలో 66శాతం మలేరియా కేసులు భారతదేశంలేనే నమోదు అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రచురించిన ప్రపంచ మలేరియా నివేదిక – 2023లో…
లండన్ : లండన్లో భారత విద్యార్థి మిత్కుమార్ పటేల్ (23) మృతి చెందాడు. ఈ మేరకు సమాచారాన్ని పోలీసులు వెల్లడించారు. మిత్ కుమార్ ఈ ఏడాది…
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో శనివారం ఉదయం జరిగిన నక్సలైట్ల దాడిలో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లకు, ఒక మీడియా వ్యక్తికి గాయాలయ్యాయి. గత ఏడాది వివిధ కారణాలతో…
న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ … కేంద్ర ప్రభుత్వం ముందుగా అఖిలపక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించింది. మోడీ 2.0 ప్రభుత్వానికి ఇవి…
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యతలు (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్్) చాలా పేలవంగా నమోదయ్యాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి…
కమర్షియల్ ఎల్పిజి ధర రూ.21 పెంపు న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాగానే మోడీ సర్కార్ బాదేసింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరను పెంచి……
తిరువనంతపురం : కేరళలో జరుగుతున్న నవ కేరళ సదస్సులకు భారీ ఆదరణ కొనసాగుతోంది. ఈ బహిరంగ సభలకు వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. మలప్పురం జిల్లాలో శుక్రవారం…