రాజకీయ వారసుడిని ప్రకటించిన మాయావతి
లక్నో : 2024 సార్వత్రిక ఎన్నికల ముందు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధ్యక్షురాలు మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను రాజకీయ వారసుడిగా…
లక్నో : 2024 సార్వత్రిక ఎన్నికల ముందు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధ్యక్షురాలు మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను రాజకీయ వారసుడిగా…
సాయిమాజీ సిఎం రమణ్సింగ్ను పక్కనపెట్టిన బిజెపి రాయ్ పూర్ : ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా, అసెంబ్లీలో బిజెపి శాసనసభా పక్ష నేతగా గిరిజన నాయకులు విష్ణుదేవ్ సాయి…
బెంగళూరు : కేవలం కాంగ్రెస్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రాన్ని నిలదీశారు. బిజెపి నేతలపై కూడా ఐటి దాడులు చేపట్టాలని సూచించారు. …
ఉత్తరాఖండ్ : స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఉత్తరఖండ్ రాష్ట్రంలో మోటహల్దులోని జాతీయ రహదారిపై జియో (రిలయన్స్) పెట్రోల్ పంపు ముందు స్కూల్ పిల్లలతో వెళుతున్న…
న్యూఢిల్లీ : రాష్ట్రీయ రాజ్పూత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సుఖ్దేవ్ హత్య కేసులో…
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసు తీర్పు వెలువడిన రెండు రోజులకే ఆమె తండ్రి మరణించారు. ఇటీవల నిందితులకు ఢిల్లీ…
దుబాయ్ : సమానత్వం, క్లెమేట్ జస్టిస్ ఆధారంగా వాతావరణ మార్పులపై చర్యలు ఉండాలని ధృఢంగా విశ్వసిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందిన…
ఆర్థిక మందగమనమే కారణం న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి నత్తనడక నడుస్తోంది. ఈ వాతావరణం మన దేశంలోనూ కన్పిస్తోంది. ఫలితంగా ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్…
బెంగళూరు : జర్నలిస్ట్ గౌరీ లంకేష్, రచయిత ఎంఎం కల్బుర్గీ హత్య కేసులను త్వరితగతిన విచారించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను…