జాతీయం

  • Home
  • రాజకీయ వారసుడిని ప్రకటించిన మాయావతి

జాతీయం

రాజకీయ వారసుడిని ప్రకటించిన మాయావతి

Dec 11,2023 | 08:12

  లక్నో :   2024 సార్వత్రిక ఎన్నికల ముందు   బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) అధ్యక్షురాలు మాయావతి తన మేనల్లుడు ఆకాష్‌ ఆనంద్‌ను రాజకీయ వారసుడిగా…

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌

Dec 11,2023 | 08:12

సాయిమాజీ సిఎం రమణ్‌సింగ్‌ను పక్కనపెట్టిన బిజెపి రాయ్ పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ నూతన ముఖ్యమంత్రిగా, అసెంబ్లీలో బిజెపి శాసనసభా పక్ష నేతగా గిరిజన నాయకులు విష్ణుదేవ్‌ సాయి…

కాంగ్రెస్‌ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు : కర్ణాటక ముఖ్యమంత్రి 

Dec 10,2023 | 16:04

బెంగళూరు :   కేవలం కాంగ్రెస్‌ని మాత్రమే ఎందుకు  టార్గెట్ చేస్తున్నారని  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రాన్ని నిలదీశారు. బిజెపి నేతలపై కూడా ఐటి దాడులు చేపట్టాలని  సూచించారు. …

స్కూల్‌ బస్సుకు తప్పిన పెనుప్రమాదం

Dec 10,2023 | 14:09

ఉత్తరాఖండ్‌ : స్కూల్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఉత్తరఖండ్‌ రాష్ట్రంలో మోటహల్దులోని జాతీయ రహదారిపై జియో (రిలయన్స్‌) పెట్రోల్‌ పంపు ముందు స్కూల్‌ పిల్లలతో వెళుతున్న…

రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షుడి హత్య కేసు.. నిందితుల అరెస్టు 

Dec 10,2023 | 12:15

 న్యూఢిల్లీ :   రాష్ట్రీయ రాజ్‌పూత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేడి   హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం  అదుపులోకి తీసుకున్నారు. సుఖ్‌దేవ్‌ హత్య కేసులో…

సౌమ్య విశ్వనాథన్‌ హత్య కేసు తీర్పు వెల్లడి.. రెండురోజులకే తండ్రి మృతి 

Dec 10,2023 | 11:54

 న్యూఢిల్లీ :  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ హత్య కేసు తీర్పు వెలువడిన రెండు రోజులకే ఆమె తండ్రి మరణించారు.  ఇటీవల నిందితులకు ఢిల్లీ…

సమానత్వం, క్లెమేట్‌ జస్టిస్‌ ఆధారంగావాతావరణ మార్పులపై చర్యలు : భారత్‌

Dec 10,2023 | 11:20

దుబాయ్ : సమానత్వం, క్లెమేట్‌ జస్టిస్‌ ఆధారంగా వాతావరణ మార్పులపై చర్యలు ఉండాలని ధృఢంగా విశ్వసిస్తున్నట్లు భారత్‌ స్పష్టం చేసింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందిన…

ఐఐటీలలో తగ్గిన నియామకాలు 

Dec 10,2023 | 11:14

 ఆర్థిక మందగమనమే కారణం న్యూఢిల్లీ :    ప్రపంచవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి నత్తనడక నడుస్తోంది. ఈ వాతావరణం మన దేశంలోనూ కన్పిస్తోంది. ఫలితంగా ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌…

గౌరీ లంకేష్‌ హత్య కేసులో నిందితుడికి బెయిల్‌ 

Dec 10,2023 | 11:08

 బెంగళూరు :   జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌, రచయిత ఎంఎం కల్‌బుర్గీ హత్య కేసులను త్వరితగతిన విచారించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను…