మరోసారి కలవరపెడుతున్న కోవిడ్
న్యూఢిల్లీ : కరోనా కనుమరుగైపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇలాంటి తరుణంలోనే దేశ ప్రజానీకాన్ని మరోసారి కరోనా కలవరపెడుతోంది. అనూహ్యంగా దేశంలో కరోనా కేసులు…
న్యూఢిల్లీ : కరోనా కనుమరుగైపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇలాంటి తరుణంలోనే దేశ ప్రజానీకాన్ని మరోసారి కరోనా కలవరపెడుతోంది. అనూహ్యంగా దేశంలో కరోనా కేసులు…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్సభ నుంచి తనను బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ టిఎంసి నాయకులు మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎథిక్స్ కమిటీ సభ్యుల ప్రవర్తనకు సంబంధించిన…
న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఈరోజు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. 370 రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనని సుప్రీం సమర్థించింది. ఈ సందర్భంగా…
చెన్నై : చెన్నై : ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన ప్రముఖ కోలీవుడ్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పూర్తిగా కోలుకున్నారు. చెన్నైలోని పైవేటు ఆస్పత్రి…
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. సోమవారం ఉదయానికి కూడా గాలి నాణ్యతల్లో ఎలాంటి మెరుగుదల లేదని, అక్కడ పరిస్థితులు…
హమాస్ పై ప్రశ్నకు ఇచ్చిన సమాధానం నాది కాదన్న మంత్రి మీనాక్షి లేఖి ఈ వ్యవహారంపై విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్ న్యూఢిల్లీ: ప్రశ్నలకు నగదు కుంభకోణంలో…
నేడు ఆర్టికల్ 370పై తీర్పు శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ ప్రజలే కాదు…ఇప్పుడు దేశ ప్రజలందరూ సుప్రీంకోర్టు వైపే ఉత్కంఠగా చూస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఇండియా ఫోరమ్ నేతల భేటీ ఈ నెల 19న ఢిల్లీలో జరగనుంది. ఈసారి కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో…
చంఢీఘర్ : పంజాబ్లో 2021 -2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికంటే మృతుల సంఖ్య అధికంగా ఉన్నట్లు ఓ నివేదిక తెలిపింది. పొరుగున ఉన్న…