లారీని ఢీకొన్న ఆర్టిసి బస్సు
ఇద్దరు ప్రయాణికులు మృతి పది మందికి గాయాలు ప్రజాశక్తి -బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు జిల్లా) : ఆర్టిసి బస్సు లారీని ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో…
ఇద్దరు ప్రయాణికులు మృతి పది మందికి గాయాలు ప్రజాశక్తి -బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు జిల్లా) : ఆర్టిసి బస్సు లారీని ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో…
స్టీల్ప్లాంట్ ఎస్సి, ఎస్టి ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై…
విజయనగరం: పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై అనుమానాలు కలుగుతున్నాయని, అధికారులు తీరు చూస్తే అర్థమవుతుందని విజయనగరం నియోజకవర్గ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, పూసపాటి అదితి…
హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రం, గచ్చిబౌలి లో ఆదివారం సుందరయ్య గారి 39వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షులుగా సుందరయ్య విజ్ఞాన…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం(ఈసీ) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని.. రైతు…
హైదరాబాద్: తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు…
అమరావతి: విశాఖపట్నంలోని ఎన్ఎడి జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురు యువకులని పోలీసులు పట్టుకున్నారు. ఈ…
అమరావతి: కేంద్రంలో బీజేపీ ఓడిపోవడం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. 400 సీట్లు వస్తాయంటూ బీజేపీ మైండ్ గేమ్…
తిరుపతి: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పెద్దల చెరువు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. బెంగుళూరు నుంచి సుమారు 20 మంది…