రాష్ట్రం

  • Home
  • లారీని ఢీకొన్న ఆర్‌టిసి బస్సు

రాష్ట్రం

లారీని ఢీకొన్న ఆర్‌టిసి బస్సు

May 19,2024 | 20:22

ఇద్దరు ప్రయాణికులు మృతి  పది మందికి గాయాలు ప్రజాశక్తి -బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు జిల్లా) : ఆర్‌టిసి బస్సు లారీని ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో…

ప్రభుత్వ రంగాన్ని రక్షించుకుందాం

May 19,2024 | 21:35

స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌సి, ఎస్‌టి ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై…

వైసిపి ఆధ్వర్యంలో పోస్టల్‌ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన

May 19,2024 | 18:06

విజయనగరం: పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంపై అనుమానాలు కలుగుతున్నాయని, అధికారులు తీరు చూస్తే అర్థమవుతుందని విజయనగరం నియోజకవర్గ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, పూసపాటి అదితి…

పేదల పక్షపాతి సుందరయ్య : రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్‌

May 19,2024 | 17:15

హైదరాబాద్‌ : సుందరయ్య విజ్ఞాన కేంద్రం, గచ్చిబౌలి లో ఆదివారం సుందరయ్య గారి 39వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షులుగా సుందరయ్య విజ్ఞాన…

తెలంగాణ క్యాబినెట్‌ భేటీకి అనుమతిచ్చిన ఈసీ..కానీ..

May 19,2024 | 17:02

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం(ఈసీ) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్‌ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని.. రైతు…

తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు

May 19,2024 | 16:35

హైదరాబాద్‌: తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు…

మద్యంమత్తులో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ను కొట్టిన యువకుడు..

May 19,2024 | 16:02

అమరావతి: విశాఖపట్నంలోని ఎన్‌ఎడి జంక్షన్‌లో ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తున్న ముగ్గురు యువకులని పోలీసులు పట్టుకున్నారు. ఈ…

కేంద్రంలో బీజేపీ ఓడిపోతుంది: సీపీఐ నారాయణ

May 19,2024 | 15:45

అమరావతి: కేంద్రంలో బీజేపీ ఓడిపోవడం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. 400 సీట్లు వస్తాయంటూ బీజేపీ మైండ్‌ గేమ్‌…

ప్రయివేటు బస్సులో చెలరేగిన మంటలు..

May 19,2024 | 15:16

తిరుపతి: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పెద్దల చెరువు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. బెంగుళూరు నుంచి సుమారు 20 మంది…