రాష్ట్రం

  • Home
  • నేడు ధర్నాల్లో పాల్గొనాలి.. కార్మికవర్గానికి సిఐటియు రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి

రాష్ట్రం

నేడు ధర్నాల్లో పాల్గొనాలి.. కార్మికవర్గానికి సిఐటియు రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి

Mar 13,2024 | 21:37

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సంయుక్త కిసాన్‌ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యాంలో జరిగే చలో ఢిల్లీ కార్యక్రమానికి సంఘీభావంగా…

విశాఖ నార్త్ నుండి లక్ష్మీ నారాయణ పోటీ

Mar 14,2024 | 14:15

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ యునైటెడ్…

తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు

Mar 14,2024 | 12:23

హైదరాబాద్‌: హైదరాబాద్‌తో సహా తెలంగాణ జిల్లాల్లో శుక్రవారంనుంచి ఒంటిపూట బడులు మొదలు కానున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న…

ఏటీఎం సీసీ కెమెరాలపై స్ప్రే చేసి రూ.25 లక్షలు చోరీ

Mar 14,2024 | 11:46

రుద్రూర్‌: నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండల కేంద్రంలో బస్టాండ్‌ సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి రూ.25 లక్షలు దోచుకెళ్లారు. పోలీసుల కథనం…

పైపులైన్లు తొలగించకపోతే ఎన్నికలను బాయ్ కాట్ చేస్తాం

Mar 14,2024 | 12:15

కోనపపేటలో రోడ్డుపై మత్స్యకారులు బైఠాయింపు ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : అరబిందో ఫార్మా పరిశ్రమలో సముద్రంలో వేసిన పైపులైన్లు తొలగించకపోతే రానున్న ఎన్నికలను బాయ్ కాట్ చేస్తామని మత్స్యకారులు రోడ్డుపై…

కేసీఆర్‌ అన్న కొడుకుపై కేసు నమోదు.. కారణం ఇదే..

Mar 14,2024 | 11:19

ఆదిభట్ల: తెలంగాణలో భూ కబ్జాపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కొడుకు కన్నారావుతో పాటు మరో 38 మంది…

ఏపీలో బిజెపి పోటీచేసే అసెంబ్లీ స్థానాలివే..

Mar 14,2024 | 11:36

అమరావతి: రాష్ట్రంలో బిజెపి పోటీ చేసే పది అసెంబ్లీ స్థానాలు దాదాపుగా ఖరారయ్యాయి. విశాఖ నార్త్‌, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్‌, బద్వేలు, జమ్మలమడుగు,…

భార్యకు ఉరేసి, ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్‌

Mar 14,2024 | 11:10

హైదరాబాద్‌ :ప్రయాణికులు లేక, గిరాకీ రాక ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. దింతో తెలంగాణలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు 36కి పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు…

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

Mar 14,2024 | 11:04

హైదరాబాద్‌: సైబరాబాద్‌ పరిధిలో ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి వారిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం…