రాష్ట్రం

  • Home
  • వామపక్షాలు కాంగ్రెస్‌ భేటీ- చర్చలు అసంపూర్ణం

రాష్ట్రం

వామపక్షాలు కాంగ్రెస్‌ భేటీ- చర్చలు అసంపూర్ణం

Mar 30,2024 | 08:33

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి-టిడిపి- జనసేన కూటమిని, నిరంకుశ వైసిపిని ఓడించేందుకు కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాట్లపై శుక్రవారం జరిగిన చర్చలు అసంపూర్ణంగా…

లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య!

Mar 30,2024 | 08:25

ఫ్యాకల్టీనే కారణమంటూ కుటుంబీకులకు వాట్సాప్‌ మెసేజ్‌ కొమ్మాది చైతన్య కాలేజీలో ఘటన అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో, మధురవాడ :…

మోడీ విధానాలతో దేశంలోతీవ్ర సంక్షోభం

Mar 29,2024 | 23:20

– జిడిపి లెక్కలన్నీ వండి వార్చేవే – ఉద్యోగాలు, ఉపాధి లేక కుటుంబాలు కూలిపోతున్నాయి – రాష్ట్రాలను ఊపిరి సలపనీయకుండా నులిమేస్తున్నారు – ప్రముఖ రాజకీయ, ఆర్థిక…

కూటమిలో తగ్గని అసమ్మతి సెగలు

Mar 29,2024 | 23:41

-పలుచోట్ల కొనసాగుతున్న నిరసనలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :టిడిపి,జనసేన, బిజెపి కూటమిలో అసమ్మతి తగ్గడం లేదు. ప్రతి రోజూ ఏదో చోట నిరసనలు జరుగుతూనే ఉన్నాయి.…

41-ఎ నోటీసు ఇచ్చినా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారించొచ్చు : హైకోర్టు

Mar 29,2024 | 22:44

ప్రజాశక్తి-అమరావతి :నిందితులు తమ ఎదుట హాజరుకావాలని పోలీసులు సిఆర్‌పిసి సెక్షన్‌ 41ాఎ కింద నోటీసు జారీ చేశాక నిందితులు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు విచారణార్హత ఉందని హైకోర్టు…

కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలి

Mar 29,2024 | 22:39

– లెనిన్‌ శత వర్ధంతి ఉత్సవాల సెమినార్‌లో వెంకట్రావు ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌ :కామ్రేడ్‌ లెనిన్‌ స్ఫూర్తితో కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక, కర్షక పోరాటాలు ఉధృతం చేయాలని…

టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసిపి నేత

Mar 29,2024 | 22:42

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం వైసిపి నాయకులు మల్లెల రాజేష్‌ నాయుడు శుక్రవారం మంగళగిరిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా…

రేపటి నుంచి పవన్‌ తొలి విడత ప్రచారం

Mar 29,2024 | 21:46

ప్రజాశక్తి – పిఠాపురం(కాకినాడ జిల్లా) :జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రచార షెడ్యూల్‌ ఖారారైంది. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఆయన శనివారం ( ఈ నెల 30)…