రాష్ట్రం

  • Home
  • గ్రామసేవకుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు నాగయ్య మృతి

రాష్ట్రం

గ్రామసేవకుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు నాగయ్య మృతి

Mar 21,2024 | 23:01

ప్రజాశక్తి-యర్రగొండపాలెం (ప్రకాశం జిల్లా) :గ్రామ సేవకుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షులు గుర్రం నాగయ్య (72) గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. బుధవారం సాయంత్రం…

సిఇఒ ఎదుటకు 3 జిల్లాల ఎస్‌పిలు

Mar 21,2024 | 22:36

– పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాల ఘటనలపై ఎలక్షన్‌ కమిషన్‌ సీరియస్‌ – శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమని స్పష్టీకరణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి…

జగన్‌ మాటలు బూటకం – టిడిపి అధినేత చంద్రబాబు

Mar 21,2024 | 21:07

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సిఎం జగన్‌మోహన్‌రెడ్డి 99 శాతం హామీలు అమలు చేశామని బూటకపు మాటలు చెబుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. నారా లోకేష్‌ బుధవారం…

విద్యుత్‌ కష్టాల నుంచి స్టీల్‌ప్లాంట్‌ను కాపాడాలి

Mar 21,2024 | 20:53

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం ప్రజాశక్తి – అనకాపల్లి విద్యుత్‌ కష్టాల నుంచి స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వం కాపాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం…

రూ.115 కోట్లతో వేసవి తాగునీటి ప్రణాళిక

Mar 21,2024 | 20:26

– జూన్‌ వరకూ అందించేందుకు చర్యలు – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు రూ.115…

మే 2 నుంచి ఎపి ఆర్‌ సెట్‌ ప్రవేశ పరీక్ష

Mar 21,2024 | 20:21

ప్రజాశక్తి – క్యాంపస్‌ (ఎస్‌వియు):ఎపి ఆర్‌ సెట్‌ 2023-24 ప్రవేశ పరీక్షలు మే 2 నుంచి 5 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా…

జగన్‌ పాలన మొత్తం దోపిడీల పర్వమే

Mar 21,2024 | 20:17

– ‘నిజం గెలవాలి’లో నారా భువనేశ్వరి ప్రజాశక్తి-పోరుమామిళ్ల :ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలన మొత్తం దోపిడీల పర్వంగానే కొనసాగిందని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి…

రేపు ఎపి లా సెట్‌, పిజి లా సెట్‌ నోటిఫికేషన్‌

Mar 21,2024 | 20:09

ప్రజాశక్తి – ఎఎన్‌యు (గుంటూరు జిల్లా) :ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ శాస్త్ర కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఎపి లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌, ఎపి పోస్ట్‌…

బాలుడిపై సామూహిక లైంగిక దాడి

Mar 21,2024 | 20:34

ప్రజాశక్తి – బెల్లం కొండ (పల్నాడు జిల్లా) :బాలుడిపై సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టిన ఘటన పల్నాడు జిల్లాలో గురువారం వెలుగు చూసింది. మిర్చి కోతల నిమిత్తం…