రాష్ట్రం

  • Home
  • వైఎస్‌ఆర్‌ కుటుంబం చీలడానికి జగనే కారణం – పిసిసి చీఫ్‌ వైఎస్‌ షర్మిల

రాష్ట్రం

వైఎస్‌ఆర్‌ కుటుంబం చీలడానికి జగనే కారణం – పిసిసి చీఫ్‌ వైఎస్‌ షర్మిల

Jan 26,2024 | 07:45

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి:’రాష్ట్రాన్ని, నా కుటుంబాన్ని కాంగ్రెస్‌ చీల్చిందంటూ జగనన్న ఆరోపణ చేస్తున్నారు. నిన్న జరిగిన ఇండియా టుడే కార్యక్రమంలో అదే పనిగా అనేక ఆరోపణలు…

గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా టెలికం సేవలు300 టవర్లు ప్రారంభించిన సిఎం

Jan 25,2024 | 21:00

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: మారుమూల గిరిజన ప్రాంతాల్లో సమర్థవంతమైన టెలికం సేవలను విస్తృతంగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా…

ఉక్కుపై కేంద్రం కుట్రలు- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Jan 25,2024 | 21:18

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం): ప్రయివేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నుతోన్న కుట్రలకు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ బలవుతోందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు యు.రామస్వామి…

కేడీల పాలనలో రైతున్నలకు బేడీలు

Jan 25,2024 | 16:19

1500 రోజుల పాటు రాజధాని కోసం ఉద్యమించిన చరిత్ర అమరావతి రైతులకే దక్కుతుంది – కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజాశక్తి-అమరావతి : రాజధాని కోసం పోరాడుతున్న రైతున్నలకు కేడీల పాలనలో…

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు వీరే

Jan 25,2024 | 16:01

హైదరాబాద్‌: తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ను ఎంపిక చేస్తూ గవర్నర్‌…

ఆకాశవాణిలో ‘సర్వభాషా కవి సమ్మేళనం’

Jan 25,2024 | 15:49

హైదరాబాద్‌: రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రతి ఏటా భారతీయ భాషల కవులను ఎంపికచేసే సర్వభాషా కవి సమ్మేళనాన్ని ఆల్‌ ఇండియా రేడియోకు చెందిన ఆకాశవాణి నిర్వహిస్తున్న విషయం…

రేపు కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Jan 25,2024 | 15:41

హైదరాబాద్‌ : ఈ నెల 26వ తేదీన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎర్రవల్లిలోని…

మెగా డీఎస్సీని వెంటనే ప్రకటించాలి – డివైఎఫ్ఐ రాస్తారోకో 

Jan 25,2024 | 15:36

నగరంలో భారీ ర్యాలీ  ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా గురజాడ లైబ్రరీవద్ద నుండి కోట జంక్షన్ వరకు…

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే వజ్రాయుధం : గవర్నర్‌ తమిళిసై

Jan 25,2024 | 15:20

హైదరాబాద్‌: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన 14వ జాతీయ…