తండ్రి మృతి.. విద్యార్థి పరీక్షకు హాజరు
ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ :కన్నతండ్రి గుండెపోటుకు గురై మృతి చెందగా, బరువెక్కిన గుండెతో ఒక విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరైన సంఘటన పార్వతీపురం మండలం నర్సిపురంలో…
ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ :కన్నతండ్రి గుండెపోటుకు గురై మృతి చెందగా, బరువెక్కిన గుండెతో ఒక విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరైన సంఘటన పార్వతీపురం మండలం నర్సిపురంలో…
– సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం : సిఐటియు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :తమ సమస్యలు పరిష్కరించాలని 52 రోజులుగా ఆందోళన చేస్తున్నా మిమ్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :భగత్ సింగ్ వర్ధంతి వారోత్సవాల సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయనగరం తోటపాలెంలోని ఎస్ఎస్ఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.…
-‘నిజం గెలవాలి’లో భువనేశ్వరి ప్రజాశక్తి-కలసపాడు (వైఎస్ఆర్ జిల్లా):ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేసే నియంతృత్వ పరిపాలనను, అరాచకాలను ప్రజలు ఓటు అనే ఆయుధంతో తిప్పి కొట్టాలని చంద్రబాబు నాయుడు సతీమణి…
హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ ఐసెట్, ఈఏపీ సెట్ షెడ్యూల్లో మార్పులు చేసినట్టు తెలంగాణ ఉన్నత విద్య మండలి ప్రకటించింది. మే 9 నుంచి 12…
కందుకూరు: బెంగుళూరులోని న్యాక్ కార్యాలయం విడుదల చేసిన ఫలితాల్లో స్థానిక టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏ-ప్లస్ గ్రేడును కైవసం చేసుకుంది.ఫిబ్రవరి 14 మరియు 15వ తేదీల్లో…
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఎన్నికలకు ముందు వేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కోవాలక్ష్మి,మాగంటి గోపినాథ్,…
పరారీలో ఉన్న నిందితుడు ముసలి నాయుడు క్లూస్ టీంతో దర్యాప్తు జరిపిస్తున్న పోలీసులు ప్రజాశక్తి-జియ్యమ్మవలస : మద్యం మత్తు మనిషిని పశువుగా మారుస్తుందనడానికి నిదర్శనమే ఈ హత్య.…
ప్రజాశక్తి-తెనాలి : టిడిపి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఆలపాటి తెనాలి టికెట్ ఆశించినా పొత్తులో టిక్కెట్…