సార్వత్రిక ఎన్నికలపై ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్..
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా నవీకరణకు జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా నవీకరణకు జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్…
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బిల్డింగ్ పైకప్పు ఊడి హౌండా షోరూంలో పడ్డాయి. సిబ్బంది భయాందోళనతో బయటకు పరుగుతీశారు. అక్కడే ఉన్న కొత్త బైకులు…
ప్రజాశక్తి-అమరావతి : ఉపాధ్యాయ నియామకాలలో అప్రంటీస్ విధానం ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి 2012 డి…
ప్రజాశక్తి-అమరావతి: ఎన్నికల పొత్తులపై ఎలాంటి కామెంట్లు చేయొద్దని కేడరుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. జన హితం, రాష్ట్ర సమగ్రాభివద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని…
హైదరాబాద్: మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ముందు విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా విద్యార్థులకు యూనివర్సిటీలో నాణ్యతలేని ఆహారం పెడుతూ అనారోగ్యం పాలు…
ప్రజాశక్తి-పల్నాడు : రాష్ర్ట స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు (2023-24) పల్నాడు జిల్లా యడ్లపాడులోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభమైయ్యాయి. ఈరోజు, రేపు జరిగే ఈ…
తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్…
బందరు ప్రభుత్వ ఆసుపత్రిలో అస్వస్థతకు గురైన చిన్నారులకు పరామర్శ నాసిరక మందుల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని విమర్శ ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా) : కమిషన్లకు…
యుటిఎఫ్ పల్నాడు జిల్లా కార్యాలయం భవన నిర్మాణ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్మించ తలపెట్టిన…