రాష్ట్రం

  • Home
  • వివక్షకు వ్యతిరేకంగా పోరాడటమే అంబేద్కర్‌కు నివాళి

రాష్ట్రం

వివక్షకు వ్యతిరేకంగా పోరాడటమే అంబేద్కర్‌కు నివాళి

Apr 15,2024 | 09:59

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :కుల నిర్మూలన కోసం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడటమే డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు మనం ఇచ్చే…

హాస్టల్‌ భవనంపైనుండి దూకి ఐటి విద్యార్థిని ఆత్మహత్య

Apr 15,2024 | 08:48

వేంపల్లె : హాస్టల్‌ భవనంపై నుండి దూకి ఐటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి ఇడుపులపాయలో జరిగింది. ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుట్ల…

పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు

Apr 15,2024 | 08:24

రేపు 170 మండలాల్లో వడగాల్పులు! ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సోమవారం 170 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 31 మండలాల్లో…

రాయి దాడి ఘటనపై ఎస్‌పి ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాల దర్యాప్తు

Apr 15,2024 | 08:06

-అనుభవజ్ఞుడే కొట్టినట్లు ప్రాథమిక అంచనా – సిఎం పర్యటన నేపథ్యంలో భద్రతపై అనుమానాలు – హత్యాయత్నం కేసు నమోదు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై…

రాయి కలకలం

Apr 15,2024 | 08:04

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో, అనకాపల్లి, గుంటూరు ప్రతినిధులు విశాఖ జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు, గుంటూరు జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనల్లో రాళ్ల…

మత్స్యకారుల ఉపాధికి ముప్పు!

Apr 15,2024 | 00:30

-సముద్ర జలాల్లోకి అరబిందో ఫార్మా పైపు లైన్‌ -గగ్గోలు పెడుతున్న గంగపుత్రులు ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి :ఫార్మా కంపెనీలు, ఇతర పారిశ్రామిక సంస్థల వల్ల తమ ఉపాధికి…

1983 ఎన్నికలు – తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు

Apr 15,2024 | 00:10

చదరంగంలో పావుల్లా ముఖ్యమంత్రులను మార్చేస్తూ.. ప్రజల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై.. పుచ్చలపల్లి సుందరయ్య అఖిలపక్ష సమరాన్ని ప్రారంభించి ముందుకు సాగుతున్న కాలమది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ…

ఉద్యమాలకు స్ఫూర్తి యార్లగడ్డ జోయ – పుస్తకావిష్కరణలో వడ్డే, వి.శ్రీనివాసరావు

Apr 14,2024 | 23:57

ప్రజాశక్తి – చందర్లపాడు (ఎన్‌టిఆర్‌ జిల్లా):బాల్యం నుండే ఉద్యమాల బాట పట్టిన యార్లగడ్డ జోయ భవిష్యత్‌ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలుస్తారని మాజీ మంత్రి, రాజ్యాంగ హక్కుల వేదిక,…

సిపిఎస్‌ సమస్యకు ఏడాదిలో శాశ్వత పరిష్కారం

Apr 14,2024 | 23:54

– తెనాలి సభలో పవన్‌ కళ్యాణ్‌ హామీ ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిలోగా సిపిఎస్‌ సమస్యను…