రాష్ట్రం

  • Home
  • రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

రాష్ట్రం

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

Jan 12,2024 | 16:37

ప్రజాశక్తి-రైల్వేకోడూరు: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజుపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలిరెడ్డిపల్లి వైఎస్ఆర్ నగర్ గ్రామానికి చెందిన ఉదయగిరి భార్గవ్ అతని భార్య లక్ష్మీదేవి…

బిఆర్‌ఎస్‌ నియంత పోకడలే అధికారం కోల్పోవడానికి కారణం : కోదండరామ్‌

Jan 12,2024 | 15:39

హైదరాబాద్‌: బిఆర్‌ఎస్‌ పాలనలో ఆంక్షలు, భయం చూశామని.. ఇప్పుడు తల మీద భారం తగ్గినట్లు అనిపిస్తోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఇప్పుడు స్వేచ్ఛగా…

ఖమ్మం మిర్చి మార్కెట్‌లో అవకతవకలపై మంత్రి తుమ్మల సమీక్ష

Jan 12,2024 | 15:25

ఖమ్మం : రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మం మిర్చి మార్కెట్‌లో అవకతవకలపై మార్కెట్‌ కార్యాలయంలో…

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టులో ఊరట

Jan 12,2024 | 15:10

అమరావతి: మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎస్టీ కాదని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్‌ చేసింది.…

రేేపటి నుంచి ఐనవోలు మల్లన్న జాతర ఉత్సవాలు ప్రారంభం

Jan 12,2024 | 14:58

హనుమకొండ: రేపు హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర ధ్వజారోహణంతో మల్లన్న ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ…

నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ బూత్‌లు.. హైకోర్టుకు టీడీపీ ఎమ్మెల్యే

Jan 12,2024 | 14:48

అమరావతి: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ బూత్‌ లు ఏర్పాటు అయ్యాయంటూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.…

పందెం కోడి వేలంలో ట్విస్ట్‌.. వేలం ఆపాలని ఆర్టీసీ అధికారులకు బాధితుడి వేడుకోలు

Jan 12,2024 | 14:41

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు రోజుల క్రితం కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడి వేలం పాటను ఆపాలని ఆర్టీసీ డిపో…

నేడు మధ్యాహ్నం ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

Jan 12,2024 | 14:34

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన బయలుదేరనున్నారు. తెలంగాణకు నిధులు, ఇతర కేటాయింపుల కోసం…

సమాజంలో అందరికీ న్యాయం చేసేది కాంగ్రెస్‌ పార్టీనే : గిడుగు రుద్రరాజు

Jan 12,2024 | 14:29

విజయవాడ: కాంగ్రెస్‌లోకి వైఎస్‌ షర్మిల రాకను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా స్వాగతిస్తున్నట్లు ఏపీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు తెలిపారు. పొత్తులపై సీపీఐ, సీపీఎం, ఆప్‌లతో మాట్లాడుతున్నామని, కలిసొచ్చే…