రాష్ట్రం

  • Home
  • కలెక్టరేట్ల ముట్టడి

రాష్ట్రం

కలెక్టరేట్ల ముట్టడి

Dec 16,2023 | 10:23

  పలువురి అరెస్టు, విడుదల నాలుగు వేలు పెంచి, పది వేలు పెంచినట్లు అబద్దపు ప్రచారం సమస్యలు పరిష్కరించకపోతే గుణపాఠం ముగిసిన ఆశాల 36 గంటల ధర్నా…

అంగన్‌వాడీల సమస్యలను రేపటిలోగా పరిష్కరించండి.. లేదంటే ప్రత్యక్ష కార్యాచరణ : కార్మిక సంఘాల హెచ్చరిక

Dec 16,2023 | 10:09

రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్ణయం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్‌వాడీల సమస్యలను రేపటిలోగా (17వ తేది, ఆదివారం) పరిష్కరించాలని లేని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని కార్మికసంఘాలు హెచ్చరించాయి.…

ముందుగానే ఎన్నికలు : సిఎం జగన్‌

Dec 16,2023 | 09:17

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గతంతో పోలిస్తే సాధారణ ఎన్నికలు కొంత ముందుగా జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నట్లు సమాచారం. కేబినెట్‌…

ఎక్కడికక్కడ ప్రతిఘటన

Dec 16,2023 | 09:13

అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టడాన్ని అడ్డుకున్న ప్రజలు నిలదీతతో పలుచోట్ల వెనక్కి తగ్గిన అధికారులు ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రభుత్వం సమ్మెను పరిష్కరించాల్సిందిపోయి అంగన్‌వాడీ కేంద్రాలను అధికారులతో…

విభజించి పాలిస్తున్న మోడీ

Dec 16,2023 | 09:06

అష్టకష్టాలు పడుతున్నది రైతులు, కార్మికులే బిజెపి సర్కారును గద్దె దించాల్సిందే జగన్‌ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన తరుణం ఎఐకెఎస్‌ బహిరంగ సభలో వక్తల పిలుపు కర్నూలులో ఉత్తేజంగా…

జగన్‌ కేసుల విచారణ మూడు నెలలకు వాయిదా : హైకోర్టు

Dec 16,2023 | 08:24

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరోమాజీ ఎంపి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిల్‌తో కలిపి ఆంధ్రప్రదేశ్‌ సిఎం జగన్‌మోహన్‌ రెడ్డిపై తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ…

ఎఐకెఎస్‌ పతాకావిష్కరణ -జాతీయ కౌన్సిల్‌లో అమరవీరులకు నివాళి

Dec 16,2023 | 08:24

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి: ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు కర్నూలులోని శంకరయ్య నగర్‌ వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభసూచికగా తొలుత ఎఐకెఎస్‌ అధ్యక్షులు అశోక్‌ ధావలే పతాకాన్ని…

భూ హక్కుల చట్టాన్ని ఉపసంహరించాలి

Dec 16,2023 | 08:23

– ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అక్టోబరు 31 నుండి అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ భూ హక్కుల…

రైతు ఉద్యమం మరింత విస్తరించాలి

Dec 16,2023 | 08:23

– ఉధృతంగా స్వతంత్ర, సంయుక్త పోరాటాలు – ఎఐకెఎస్‌ అధ్యక్షులు అశోక్‌ ధావలే పిలుపు – కర్నూలులో ఉత్తేజంగా ప్రారంభమైన ఆలిండియా కిసాన్‌ సభ కౌన్సిల్‌ సమావేశాలు…