కరాచీ బేకరీలో పేలిన సిలిండర్.. ఆరుగురి పరిస్థితి విషమం
హైదరాబాద్: హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న కరాచీ బేకరీలో భారీ ప్రమాదం జరిగింది. బేకరీ కిచెన్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో…
హైదరాబాద్: హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న కరాచీ బేకరీలో భారీ ప్రమాదం జరిగింది. బేకరీ కిచెన్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో…
ప్రజాశక్తి-కురుపాం : పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం శోభలతాదేవి కోలనీలో నివాసం ఉంటున్న గూడేపు శేఖర్ గురువారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు స్థానిక…
ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతుంది. అంగన్వాడీ కేంద్రాలను తాళాల పగలగొట్టి తెరవాలని వాలంటీర్లకు ఆదేశాలు ఇచ్చింది. మరో వైపు అనేక…
ప్రజాశక్తి -విశాఖ : విశాఖపట్నం జగదాంబ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇండస్ హాస్పిటల్లో మంటలు చెలరేగాయి. ఆపరేషన్ థియేటర్లో చెలరేగిన మంటల కారణంగా దట్టమైన…
హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో ఆర్థిక, విద్యుత్శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.…
ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ ఎంబివిజ్ఞాన కేంద్రంలో మాకినేని బసవపున్నయ్య 109వ జయంతి కార్యక్రమం సందర్భంగా దళిత్ సోషన్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు, ఎంబీవీకే…
కబ్జాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్య న్యాయపోరాటం చేస్తానని స్పష్టం హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్లో తనపై కేసు నమోదైన…
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు గురువారం ఉదయం తనకు కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. శ్రీధర్ బాబు బాధ్యతలు…
హైదరాబాద్ : మెట్రో విస్తరణ పనులు, అలైన్మెంట్కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుపై అధికారులను ఆరా తీసిన…