రాష్ట్రం

  • Home
  • పార్టీ మారే ప్రసక్తే లేదు : వైసిపి ఎంపీ

రాష్ట్రం

పార్టీ మారే ప్రసక్తే లేదు : వైసిపి ఎంపీ

Feb 14,2024 | 11:52

ప్రజాశక్తి-నెల్లూరు : రానున్న ఎన్నికల నేపధ్యంలో నేతల మార్పలు చేర్పులతో అంధ్రప్రదేశ్ లో ఎన్నకల వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నేపధ్యంలో గత కొంత కాలంగా నెల్లూరు వైసిపి…

ఇంకెన్నాళ్లు ఈ చీకటి బతుకులు

Feb 14,2024 | 11:38

గిరిజనుల వినూత్న నిరసన ప్రజాశక్తి-విశాఖ : గిరిజన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినూత్న పద్దతిలో నిరసన…

అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రతివాదులుగా పలు మీడియా సంస్థలు

Feb 14,2024 | 11:26

ప్రజాశక్తి-అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంటు కేసులో టిడిపి అధినేత చంద్రబాబును కోర్టు రిమాండ్‌కు పంపిస్తూ ఎసిబి కోర్టు ఉత్తర్వులు జారీతోపాటు ఆ కేసును కొట్టేయాలనే పిటిషన్‌ డిస్మిస్‌…

నాఫ్కాబ్‌ డైరెక్టరుగా చలసాని రాఘవేంద్రరావు ఎన్నిక

Feb 14,2024 | 13:24

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అర్బన్‌ బ్యాంకులు, క్రెడిట్‌ సొసైటీల జాతీయ సమాఖ్య (నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్స్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీస్‌ (నాఫ్కాబ్‌) డైరెక్టరుగా…

15న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సిఎం పర్యటన

Feb 14,2024 | 11:11

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. మొదట ఉదయం 9:30కు కర్నూలు నగరానికి చేరుకుంటారు.…

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. జూనియర్లకు గుండు కొట్టిన సీనియర్లు..

Feb 14,2024 | 11:04

హైదరాబాద్ : ర్యాగింగ్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా తరచుగా జూనియర్ విద్యార్థులు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండం వైద్య కళాశాలలో…

ఉద్యోగుల ఆర్థిక బకాయిల సాధనకు 27న చలో విజయవాడ

Feb 14,2024 | 11:02

ప్రజాశక్తి – ఏలూరు సిటీ : ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిల సాధనకై ఈ నెల 27వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఉద్యోగ, ఉపాధ్యాయ,…

నేడు మేడారం మహా జాతర ప్రారంభం

Feb 14,2024 | 10:52

మేడారం: ఆసియాలోనే అది పెద్ద మేడారం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. నేడు మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లుగా పూజారులు భావిస్తారు.…

బైక్‌ను ఢీకొట్టిన కారు – సిఐ మృతి.. ఎస్‌ఐ కి గాయాలు

Feb 14,2024 | 10:06

ఎల్బీనగర్‌ (హైదరాబాద్‌) : రోడ్డు ప్రమాదంలో సిఐ మృతి చెందిన ఘటన మంగళవారం అర్థరాత్రి సమయంలో హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో జరిగింది. రంగారెడ్డి జిల్లా కోర్టు సమీపంలో రాంగ్‌…