రాష్ట్రం

  • Home
  • ఉపాధి హామీ రోజు వేతనం రూ.300 పెంపు : ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డ్వామా సి.వి.శ్రీనివాస ప్రసాద్‌

రాష్ట్రం

ఉపాధి హామీ రోజు వేతనం రూ.300 పెంపు : ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డ్వామా సి.వి.శ్రీనివాస ప్రసాద్‌

Apr 20,2024 | 12:38

ఏర్పేడు (తిరుపతి) : ఏర్పేడు మండలంలోని కందాడు పంచాయతీలో జరుగుతున్న పెర్క్యూలేషన్‌ పాండ్‌ ల పూడికతీత పనులను ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డ్వామా – సి.వి.శ్రీనివాస ప్రసాద్‌ శనివారం…

23న సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ నామినేషన్

Apr 20,2024 | 13:25

నెల్లూరు : కాంగ్రెస్‌, సిపిఐ, ఆమ్‌ ఆద్మీ, విసికె పార్టీలు బలపర్చిన నెల్లూరు నగర శాసనసభ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ ఈనెల 23న నామినేషన్‌…

విశాఖలో సిపిఎం అభ్యర్థి నామినేషన్‌ భారీ ర్యాలీ

Apr 20,2024 | 14:29

గాజువాక (విశాఖ) : విశాఖ గాజువాక నియోజకవర్గం నుండి ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్ధి మరడాన జగ్గు నాయుడు నామినేషన్‌ భారీ ర్యాలీ శనివారం ఉదయం…

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్‌ షర్మిల నామినేషన్‌

Apr 20,2024 | 12:02

కడప :కడప లోక్‌సభ అభ్యర్థిగా ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం ఇడుపులపాయ వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక…

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం

Apr 20,2024 | 11:52

నిజామాబాద్‌: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సఅష్టించింది. మాచారెడ్డి మండలం సోమవారంపేట తండా, డిచ్‌పల్లి, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, జక్రాన్‌పల్లి మండలాల్లో భారీ వర్షం…

కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

Apr 20,2024 | 11:32

కుప్పం పట్టణం: చిత్తూరు జిల్లా కుప్పంలో టిడిపి అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుప్పం పురపాలక పరిధిలోని…

కేజీబీవీ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌..విద్యార్థినులకు అస్వస్థత

Apr 20,2024 | 11:28

హైదరాబాద్‌ : తెలంగాణలోని రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో వరుస ఫుడ్‌ పాయిజన్‌ సంఘటనలు కలవరపెడుతున్నాయి. మొన్న భువనగిరిలో ప్రశాంత్‌ అనే విద్యార్థి ఫుడ్‌ పాయిజెన్‌ అయి మరణించాడు. ఈ…

19వ రోజుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్‌

Apr 20,2024 | 11:11

అమరావతి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. విజయవాడలో తనపై రాయి దాడి…