పేదల ఇండ్ల కోసం పోరాటం – సిపిఎం నాయకుల గృహనిర్బంధం
ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : పేదలకిచ్చే ఇండ్లను సుదూర ప్రాంతాల్లో కాకుండా వారికి ఉపాధి కలిగే ప్రాంతాల్లోనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ … నిరసన చేపట్టిన సిపిఎం నేతలను…
ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : పేదలకిచ్చే ఇండ్లను సుదూర ప్రాంతాల్లో కాకుండా వారికి ఉపాధి కలిగే ప్రాంతాల్లోనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ … నిరసన చేపట్టిన సిపిఎం నేతలను…
చరిత్రకు సంఫ్ు, ముస్లింలీగ్ వక్రీకరణలు శివాజీ భారతజాతికి సింబల్ ఎస్వికె వెబినార్లో ప్రొఫెసర్ రాం పునియాని ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : రాజుల మధ్య జరిగిన యుద్ధాలు…
విడపనకల్ (అనంతపురం) : బొలెరో వాహనం టైరు పంక్చరయ్యి అదుపుతప్పి బోల్తాపడటంతో 20మంది కూలీలకు గాయాలవ్వగా, వారిలో ఐదుగురికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం అనంతపురం జిల్లాలో జరిగింది.…
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరోకేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణకు కుట్రలు కొనసాగిస్తోంది. ప్లాంట్ పీకనొక్కేయడానికీ అన్నిదారులూ మూసేస్తోంది. రోజువారీ అవసరాలకు సైతం ఒక్క…
దావణగెరి (కర్నాటక) : టెంపో వాహనం టైరు పంక్చరయ్యి అదుపుతప్పడంతో ప్రమాదం జరిగి ముగ్గురు కర్నూలు వాసులు మృతి చెందిన ఘటన సోమవారం కర్నాటకలో జరిగింది. కర్నాటకలోని…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఎపి జెఎసి చలో విజయవాడ పిలుపును వాయిదా వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు యుటిఎఫ్ వెల్లడించింది. జెఎసి ప్రకటించిన నిర్ణయంపై ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం చర్చించింది.…
ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా కార్మికవర్గం పోరాడాలని సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు కోరారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ…
ప్రజాశక్తి ా అమరావతి బ్యూరోఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం హామీనిచ్చిన నేపథ్యంలో ఈ నెల 27న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రెండు వారాలు…
-సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీనరసింహా విజయనగరం జిల్లా కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన ప్రజాశక్తి- విజయనగరం లీగల్, కోట :కక్షిదారులు న్యాయం కోసం వేచిచూడాల్సిన అవసరం లేకుండా మధ్యవర్తిత్వం…