రాష్ట్రం

  • Home
  • తీరప్రాంత అభివృద్ధే లక్ష్యం – కేంద్ర మత్స్యశాఖ మంత్రి రూపాల

రాష్ట్రం

తీరప్రాంత అభివృద్ధే లక్ష్యం – కేంద్ర మత్స్యశాఖ మంత్రి రూపాల

Jan 5,2024 | 08:57

ప్రజాశక్తి- యు.కొత్తపల్లి(కాకినాడ జిల్లా):దేశంలో ఉన్న సాగర తీరప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తం రూపాల అన్నారు. కాకినాడ…

వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు కోసం రేపటి నుంచి నిరాహార దీక్షలు

Jan 5,2024 | 08:56

-అంగన్‌వాడీ సంఘాలు ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :అంగన్‌వాడీ సంఘాల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం నుంచి నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు అంగన్‌వాడీ సంఘాలు ప్రకటించాయి. గురువారం విజయవాడ…

ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలి : సిపిఎం

Jan 5,2024 | 08:56

ప్రజాశక్తి-విజయవాడ : సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…

సమస్యలు పరిష్కరించకుంటే సంక్రాంతి తరువాత సమ్మె

Jan 5,2024 | 10:47

  – ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల హెచ్చరిక – పంచాయతీరాజ్‌ కమిషన్‌ కార్యాలయం వద్ద మహా ధర్నా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో ఉపాధి హామీ…

మా పొట్టకొట్టే చర్యలు చేపట్టద్దు

Jan 5,2024 | 08:54

– పోటీ కార్మికులను అడ్డుకున్న మున్సిపల్‌ కార్మికులు – సూళ్లూరుపేటలో ఐదుగురిపై బైండోవర్‌ కేసులు ప్రజాశక్తి- యంత్రాంగం :సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్న మున్సిపల్‌ కార్మికులపై ప్రభుత్వం,…

రాష్ట్రంలో పరిపాలన ఉందా..!

Jan 4,2024 | 20:18

– ఉద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టదా ? – ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమనడం నేరమా ? – 9 నుంచి ఏలూరు…

నిర్దిష్టమైన ఉత్తర్యులు వచ్చే వరకూ సమ్మె

Jan 4,2024 | 17:23

ఎస్పీడి, కెజిబివి సెక్రటరీ వైఖరివల్లే సమగ్రశిక్ష ఉద్యోగుల ఆందోళన కాకినాడ ఆర్డీవో కార్యాలయం ముట్టడిలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : సమగ్ర శిక్ష…

రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి కల : వైఎస్‌ షర్మిల ట్వీట్‌

Jan 4,2024 | 16:30

హైదరాబాద్‌: ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల గురువారం కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో అధ్యక్షుడు…

సామాజిక మార్పుకోసం సీఎం జగన్‌ సీట్లు మార్చుతున్నారు : గోరంట్ల మాధవ్‌

Jan 4,2024 | 16:12

అమరావతి: సామాజిక మార్పుకోసం జగన్‌ సీట్లు మార్చుతున్నారని వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. హిందూపురంలో బోయ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.…