రాష్ట్రం

  • Home
  • టీడీపీ-జనసేన ‘జయహో బీసీ’ సభ.. మరో డిక్లరేషన్‌ ప్రకటన.!

రాష్ట్రం

టీడీపీ-జనసేన ‘జయహో బీసీ’ సభ.. మరో డిక్లరేషన్‌ ప్రకటన.!

Mar 5,2024 | 18:06

మంగళగిరి : తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభ సక్సెస్‌ కావడంతో అదే ఊపులో గుంటూరు జిల్లా మంగళగిరిలో నేడు జయహో బీసీ సభ నిర్వహించనున్నారు. గుంటూరు నాగార్జున…

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాననుకోలేదు : విజయసాయిరెడ్డి

Mar 5,2024 | 17:57

నెల్లూరు: తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని అనుకోలేదు.. కానీ, పార్టీ నిర్ణయమే ఫైనల్‌ అనివైసీపీ రాజ్యసభ సభ్యులు, నెల్లూరు సమన్వయకర్త విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.ఈ సందర్భంగా…

నిజాం కళాశాల విద్యార్థుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Mar 5,2024 | 16:13

హైదరాబాద్‌ : బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాల విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. హాస్టల్‌లో నాసిరకం భోజనం పెడుతుంటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్టల్‌ ముందు బైఠాయించారు. హాస్టల్‌ మౌలిక…

ప్రతి ఒక్కరికి భద్రత కేటాయించడం సాధ్యం కాదు : తెలంగాణ హైకోర్టు

Mar 5,2024 | 15:47

హైదరాబాద్‌: గన్‌మెన్లు కావాలన్న తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. తనకు ప్రాణహాని ఉందని, 4+4 భద్రత కల్పించాలని కోరుతూ…

రోడ్డెక్కిన గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూ నిర్వాసిత రైతులు..

Mar 5,2024 | 15:59

పేరంపేట- పంగిడిగూడెం మధ్యలో అండర్‌ పాస్‌ వద్ద రైతులు ధర్నా.. పనులు అడ్డుకున్న రైతులు రైతులకు న్యాయం చేయకపోతే పోరాటం ఉధతం చేస్తామని హెచ్చరిక ప్రజాశక్తి-ఏలూరు :…

విశాఖలో భూములు కొట్టేసేందుకే రాజధాని నాటకం : అచ్చెన్నాయుడు

Mar 5,2024 | 15:32

అమరావతి: ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయకుండా విశాఖలో భూములు కొట్టేసేందుకే రాజధాని నాటకానికి జగన్‌ రెడ్డి తెరలేపారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా…

మీ బిడ్డనంటున్నాడు… జర జాగ్రత్త ప్రజలారా : లోకేష్‌

Mar 5,2024 | 15:20

ప్రజాశక్తి-అమరావతి : గత అయిదేళ్లుగా సిఎం జగన్‌ సొంత కంపెనీలన్నీ వేలకోట్ల లాభాలతో కళకళలాడుతుంటే… అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారని టిడిపి జాతీయ…

ఈ నెల 7, 8 తేదీల్లో సీఎం జగన్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటన

Mar 5,2024 | 15:11

అమరావతి: ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం జగన్‌ పర్యటనలను పెంచారు. ఈ నెల 7,8 తేదీల్లో సీఎం వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ది…

కేసీఆర్‌ను కలిసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

Mar 5,2024 | 14:59

హైదరాబాద్‌ : కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌ నివాసంలో కేసీఆర్‌, ప్రవీణ్‌ కుమార్‌ మధ్య భేటీ కొనసాగుతోంది.…