రాష్ట్రం

  • Home
  • గంట వ్యవధిలో రెండు ప్రమాదాలు – ఇద్దరి పరిస్థితి విషమం

రాష్ట్రం

గంట వ్యవధిలో రెండు ప్రమాదాలు – ఇద్దరి పరిస్థితి విషమం

Mar 12,2024 | 11:28

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ (బాపట్ల) : గంట వ్యవధిలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఒకే ఊరికి చెందిన నలుగురు యువకులు తీవ్రంగా…

విశాఖపట్నం – పూరి వందేభారత్‌ రైలును ప్రారంభించిన ప్రధాని మోడి

Mar 12,2024 | 12:00

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నం కేంద్రంగా నడిచే విశాఖపట్నం – పూరి వందే భారత్‌ రైల్‌ ను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం 9:15 గంటలకు…

బిజెపికి 6 ఎంపి, 10 ఎమ్మెల్యే స్థానాలు – జనసేనకు కోత

Mar 12,2024 | 09:17

బాబు నివాసంలో కుదిరిన ఒప్పందం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లు కూడా సాధించని బిజెపి తాజా ఎన్నికల్లో ఆరు లోక్‌సభ,…

జెవివి నేత అనుమకొండ సురేష్‌ ఇకలేరు

Mar 12,2024 | 00:18

ప్రజాశక్తి- హైదరాబాద్‌, గ్రేటర్‌ విశాఖ బ్యూరోలు : జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య సబ్‌కమిటీ కన్వీనర్‌ అనుమకొండ సురేష్‌ (60) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా…

‘సర్దుబాటు’ తప్పదు

Mar 12,2024 | 00:15

రైల్వేలకు యూనిట్‌కు రూపాయి పెంపు విద్యుత్‌ టారిఫ్‌ విడుదల చేసిన ఎపిఇఆర్‌సి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ వినియోగదారులపై వచ్చే ఆర్ధిక సంవత్సరంలో కూడా ఫ్యూయల్‌ అండ్‌…

జైల్లో యువకుడు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Mar 11,2024 | 23:49

 ఎపి రజక వృత్తిదారుల సంఘం ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : విజయవాడ సబ్‌ జైల్లో యువకుడు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్‌ చేసింది.…

ప్రత్తిపాటి, ఇతరులను అరెస్టు చేయబోం.. హైకోర్టుకు సిఐడి హామీ

Mar 11,2024 | 23:14

ప్రజాశక్తి-అమరావతి : జిఎస్‌టి ఎగవేత, బోగస్‌ ఇన్వాయిస్‌లతో నిధుల మళ్లింపు అభియోగాల కేసులో నిందితులుగా ఉన్న టిడిపికి చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు ఇతరులను అరెస్టు…

స్విమ్స్‌లో 479 నర్సు పోస్టుల భర్తీ

Mar 11,2024 | 23:45

 టిటిడి పాలకమండలి నిర్ణయాలు వెల్లడించిన చైర్మన్‌ ప్రజాశక్తి – తిరుమల : తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో 479 నర్సు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు భూమన కరుణాకర్‌రెడ్డి…

ఎంపి రఘురామ పిటిషన్‌పై విచారణ

Mar 11,2024 | 23:09

ప్రజాశక్తి-అమరావతి : సిఎం వైఎస్‌ జగన్‌ ఆయన బంధువులకు, వాళ్ల కంపెనీలకు వేల కోట్ల రూపాయల ఆయాచిత లబ్ధి చేకూరేలా వైసిపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ…