రాష్ట్రం

  • Home
  • విజయవాడలో సిపిఎంను గెలిపించండి.. ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించండి : సిహెచ్‌.బాబూరావు

రాష్ట్రం

విజయవాడలో సిపిఎంను గెలిపించండి.. ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించండి : సిహెచ్‌.బాబూరావు

Feb 23,2024 | 11:08

విజయవాడ : ” విజయవాడలో సిపిఎంను గెలిపించండి.. ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించండి ” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం విజయవాడ…

రైతుల ప్రాణాలు తీస్తున్న బిజెపిని గద్దెదించండి

Feb 23,2024 | 10:54

 ‘సిపిఎం జన శంఖారావం’ ప్రారంభోత్సవంలో శ్రీనివాసరావు విజయవాడ సెంట్రల్‌లో బాబూరావు పాదయాత్ర ప్రజాశక్తి – అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ) :    కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్రంలోని బిజెపి…

28న ఉమ్మడి బహిరంగ సభ

Feb 23,2024 | 10:07

తాడేపల్లిగూడెంలో నిర్వహణకు టిడిపి-జనసేన నిర్ణయం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో 28వ తేదిన ఉమ్మడిగా భారీ బహిరంగ సభను నిర్ణయించాలని టిడిపి-జనసేన నిర్ణయించాయి.…

కులం, మతం చెప్పక్కర్లేదు : అన్ని కోర్టులకూ హైకోర్టు సర్క్యులర్‌

Feb 23,2024 | 10:01

ప్రజాశక్తి-అమరావతి : కక్షిదారులు తమ కుల, మతాలను చెప్పాల్సిన అవసరం లేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని కోర్టులకూ హైకోర్టు రిజిస్ట్రార్‌…

కంటోన్మెంట్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

Feb 23,2024 | 08:52

సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత (33) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం వేకువ ఝామున పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ వద్ద ఆమె ప్రయాణిస్తున్న…

అబ్బురపరిచిన ‘మిలాన్‌’ విన్యాసాలు

Feb 23,2024 | 10:03

– ఇంటర్నేషనల్‌ మారిటైం సెమినార్‌లో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : భారతదేశ సముద్ర చరిత్రలో తూర్పు నావికాదళానిది కీలకపాత్ర అని భారత…

ప్రతి కుటుంబానికీ రూ. ఐదువేలు కరువు భత్యం

Feb 23,2024 | 08:18

– వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్‌ ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌ (కర్నూలు):కరువు బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రతి కుటుంబానికీ రూ.ఐదు వేలు భత్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని…

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు దేశవ్యాప్త పోరాటం

Feb 23,2024 | 08:18

– విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం)ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు దేశ వ్యాప్తంగా పోరాటం చేయాల్సిన అవసరముందని విశాఖ ఉక్కు…

ఈ-చలానాలు రద్దు చేయాలని దీక్షలు ప్రారంభం

Feb 23,2024 | 08:17

-ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ :ఆటో, క్యాబ్‌ వాహనాలపై విధించిన ఈ-చలనాలను రద్దు చేయాలని, ఏలూరు పాత…