2047 నాటికి స్వావలంబనే లక్ష్యం
వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో గవర్నర్ ప్రజాశక్తి – ఎస్వియు క్యాంపస్ (తిరుపతి జిల్లా): 2047 నాటికి భారత్ మహాశక్తివంతమైన దేశంగా నిలవనున్నదని, కేంద్ర ప్రభుత్వ పథకాలను…
వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో గవర్నర్ ప్రజాశక్తి – ఎస్వియు క్యాంపస్ (తిరుపతి జిల్లా): 2047 నాటికి భారత్ మహాశక్తివంతమైన దేశంగా నిలవనున్నదని, కేంద్ర ప్రభుత్వ పథకాలను…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి :ఎపి భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించారు.…
ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం): విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో గత నెల 19 అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ముగినిపోయిన బోట్లను వెలికితీసే పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆ…
సునీత, ఆమె భర్త, సిబిఐ అధికారి రాంసింగ్పై కేసు ప్రజాశక్తి-పులివెందుల టౌన్ : వైఎస్ వివేకానంద హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వివేక కుమార్తె…
ప్రజాశక్తి-అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విజయవాడ పర్యటించనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం…
ప్రజాశక్తి-యంత్రాంగం : 12వ తేదీ నుండి మొదలైన అంగన్వాడీల సమ్మె 7వ రోజు కొనసాగుతుంది. అయినా ఇప్పటివరకు ప్రభుత్వంలో చలనం లేదు. చర్చించినా గ్రాట్యుటీ, మెరుగైన వేతనం…
ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. విశాఖలోని ఆగనంపూడి వద్ద పాదయాత్ర ముగియబోతోంది. మరోవైపు ఈ నెల 20న…
55 అంశాల్లో పోటీలకు ఏర్పాట్లు పోస్టర్ ఆవిష్కరణలో గౌరవాధ్యక్షులు చలవాది ప్రజాశక్తి – ఎడ్యుకేషన్ (విజయవాడ) : అమరావతి బాలోత్సవం 6వ పిల్లల పండగ ఈ నెల…
లోన్ ఇప్పిస్తానంటూ స్నేహితుడు సహా అతని కుటుంబంపై ఘాతుకం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కలకలం రేపిన ఘటన నిందితుడు మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అనుచరుడు ప్రజాశక్తి -హైదరాబాద్…