రాష్ట్రం

  • Home
  • సర్పంచుల “చలో అసెంబ్లీ”పై నిర్భంధాలు

రాష్ట్రం

సర్పంచుల “చలో అసెంబ్లీ”పై నిర్భంధాలు

Feb 6,2024 | 08:22

ప్రజాశక్తి-యంత్రాంగం : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి సర్పంచుల 16డిమాండ్ల పరిష్కారం కొరకు 6న “చలో అసెంబ్లీ” కార్యక్రమం చేపట్టింది. అసెంబ్లీని ముట్టడించి తమ హక్కుల సాధనలో…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

Feb 6,2024 | 07:52

ప్రజాశక్తి-గుడివాడ (కృష్ణా జిల్లా) : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లా గుడివాడలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..…

సాబ్జీ మృతి పట్ల శాసనమండలి సంతాపం

Feb 6,2024 | 07:51

 ఉద్యమాలకు తీరని లోటన్న పలువురు ఎమ్మెల్సీలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి పట్ల శాసనమండలి సంతాపం తెలిపింది. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి…

తహశీల్దార్‌ హత్య కేసులో నిందితుడు అరెస్ట్‌

Feb 6,2024 | 07:51

 కన్వియన్స్‌ డీడ్‌ జాప్యమే ఘటనకు కారణం  విశాఖ పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : తహశీల్దార్‌ రమణయ్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్‌…

రోడ్డెక్కిన మిడ్డేమీల్స్‌ కార్మికులు

Feb 6,2024 | 07:50

సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్యోగ భద్రత, బకాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ ప్రజాశక్తి-యంత్రాంగం : సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్న భోజన పథకం…

మెగా డిఎస్‌సి పేరిట దగా అభ్యర్థులకు అండగా జనసేన : నాగబాబు

Feb 6,2024 | 07:49

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మెగా డిఎస్‌సి పేరుతో వైసిపి ప్రభుత్వం యువతను నిలువునా మోసం చేసిందని, రాష్ట్రంలో 25 వేల నుంచి 30 వేల…

దగా డిఎస్‌సి కాదు..మెగా డిఎస్‌సి కావాలి

Feb 6,2024 | 07:49

డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డిఎస్‌సి అభ్యర్ధుల ధర్నా  పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం ప్రజాశక్తి-కనిగిరి (ప్రకాశం జిల్లా) : దగా డిఎస్‌సి వద్దని మెగా డిఎస్‌సి కావాలని డిమాండ్‌…

ఉద్యోగుల, కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో ప్రకటన చేయండి

Feb 6,2024 | 07:48

ముఖ్యమంత్రికి సిపిఎం డిమాండ్‌ రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : నూటికి 97 శాతం హామీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న వైసిపి…