రాష్ట్రం

  • Home
  • మిర్చి యార్డులో మచ్చుకాయల చిచ్చు – ముఠామేస్త్రీపై దాడి

రాష్ట్రం

మిర్చి యార్డులో మచ్చుకాయల చిచ్చు – ముఠామేస్త్రీపై దాడి

Jan 12,2024 | 08:14

– కార్మికుల నిరసన ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:గుంటూరు మిర్చి యార్డులో మచ్చుకాయలు (శ్యాంపిల్స్‌) తీయడాన్ని నిషేధించడంపై ముఠా కార్మికులు నిరసన తెలిపారు. వసంతరావు అనే ముఠా మేస్త్రీ…

సమస్యలు పరిష్కరించాలని కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం

Jan 12,2024 | 10:16

అంగన్‌వాడీ సంఘాల ప్రకటన భోగి మంటల్లో ఎస్మా నోటీసులు సంక్రాంతి తరువాత ఉద్యమం తీవ్రం మోకాళ్లపై నిలబడి నిరసన ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:సమస్యల పరిష్కారం కోసం…

బిజెపి వ్యతిరేక శక్తులను కూడగడతాం- సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయం

Jan 12,2024 | 08:13

– రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపికి వైసిపి, టిడిపి, జనసేన ఊడిగం – శ్రామికుల సమస్యలను సర్కారు పరిష్కరించాలి : వి. శ్రీనివాసరావు ప్రజాశక్తి – ఏలూరు…

చిరువ్యాపారులకు ఊతం

Jan 12,2024 | 08:12

8వ విడత జగనన్న తోడులో సిఎంబటన్‌ నొక్కి రూ.431 కోట్లు విడుదల ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :చిరువ్యాపారులకు జగనన్నతోడు ఊతమిస్తుందని, దీనికోసమే రూ.431 కోట్లు లబ్ధిదారుల…

 సమ్మె విచ్ఛినానికి నోటీసులు

Jan 11,2024 | 20:42

– అంగన్‌వాడీలు ఇళ్ల వద్ద లేకుంటే కుటుంబసభ్యులకు అందజేత – కోటి సంతకాల సేకరణ : రమాదేవి – సమస్యలు పరిష్కరించకపోతే రాజకీయ పోరు : శ్రీనివాసరావు…

ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం.? క్లారిటీ ఇదిగో..!

Jan 11,2024 | 16:25

అమరావతి: తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో మాదిరిగానే ఏపీలోనూ ఇలాంటి పధకాన్ని త్వరలోనే ప్రవేశపెడతారనే చర్చ గత కొద్దిరోజులుగా…

బెదిరించే అధికారులపై చర్యలు తీసుకోవాలి

Jan 11,2024 | 16:49

ప్రజాశక్తి-మంగళగిరి : అంగన్వాడీలను బెదిరించే అధికారులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి అన్నారు. మంగళగిరి ఐసిడిఎస్ పరిధిలో సూపర్వైజర్లు…

ఏపీకి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల పంట

Jan 11,2024 | 16:09

అమరావతి: ఏపీకి కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల పంట పడింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2023లో ఏపీ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది.…