రాష్ట్రం

  • Home
  • 417 మంది వలంటీర్ల రాజీనామా

రాష్ట్రం

417 మంది వలంటీర్ల రాజీనామా

Apr 4,2024 | 21:07

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్రంలో వలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో 417 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా గురువారం రాజీనామాలు చేశారు. తమ రాజీనామాలను ఎంపిడిఒ, మున్సిపల్‌ కార్యాలయాల్లో,…

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

Apr 4,2024 | 21:04

ప్రజాశక్తి- చౌడేపల్లి (చిత్తూరుజిల్లా) : అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల…

బొజ్జల వెంకటసుధీర్‌ రెడ్డిపై హత్యాయత్నం

Apr 4,2024 | 21:02

సెల్ఫీ తీసుకుంటుండగా కత్తి తీసిన నిందితుడు  అడ్డుకున్న కార్యకర్తలు – పోలీసులకు అప్పగింత ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి కూటమి అభ్యర్థి బొజ్జల వెంకటసుధీర్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. సెల్ఫీ…

అవినాష్‌ రెడ్డికి బెయిల్‌ రద్దు చేయాలి

Apr 4,2024 | 20:55

తెలంగాణ హై కోర్టులో సిబిఐ కౌంటర్‌ దాఖలు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులను ప్రలోభాలకు…

ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోన్న ఇసి : సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 4,2024 | 20:25

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ ఎలాంటి కారణాలు చూపకుండానే ఉద్యోగుల మనోస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరించడం తగదని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి…

పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కుట్ర

Apr 4,2024 | 20:18

 వైసిపి తప్పులను చంద్రబాబుపై నెట్టేస్తున్నారు : భువనేశ్వరి ప్రజాశక్తి-కడప అర్బన్‌/ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌ : వైసిపి చేసే ప్రతి తప్పునూ చంద్రబాబునాయుడుపై నెట్టేసి చేతులు దులుపుకుంటుందని టిడిపి…

స్టీల్‌ప్లాంట్‌ గెస్ట్‌హౌస్‌ల లీజ్‌ నోటిఫికేషన్‌ రద్దు చేయాలి

Apr 4,2024 | 20:15

సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్‌ ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉక్కు హౌస్‌, గంగవరం గెస్ట్‌ హౌస్‌లను దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు…

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన టిప్పర్.. డ్రైవర్ మృతి

Apr 4,2024 | 19:02

ప్రజాశక్తి -నెల్లూరు : కొడవలూరు మండలం, బొడ్డువారిపాళెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి డిపోకు చెందిన నాన్ స్టాప్ బస్సు నెల్లూరు నుంచి…

‘ఆ’ జిల్లాలకు కొత్త ఉన్నతాధికారులు

Apr 4,2024 | 21:24

గుంటూరు రేంజ్‌ ఐజిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి సిఇసి ఉత్తర్వులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పలు జిల్లాల్లో ఇటీవల బదిలీ వేటు వేసిన ఉన్నతాధికారుల స్థానంలో నూతన అధికారులను…