రాష్ట్రం

  • Home
  • ఏజెన్సీ నిరుద్యోగులకు న్యాయం చేయాలి

రాష్ట్రం

ఏజెన్సీ నిరుద్యోగులకు న్యాయం చేయాలి

Feb 19,2024 | 22:05

ముఖ్యమంత్రి జగన్ కి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు లేఖ ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర…

మహిళలకు అన్యాయం.. ఆ జిఒను వెనక్కి తీసుకోండి : ఖర్గేకు కవిత లేఖ

Feb 19,2024 | 14:30

తెలంగాణ : ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం చేసే కొత్త జిఒ ను వెంటనే వెనక్కి తీసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఆదేశాలు జారీ…

‘మహిళా సమస్యల’పై ప్రణాళిక అవసరం

Feb 19,2024 | 13:39

మహిళా మేనిఫెస్టోపై వక్తలు  ప్రజాశక్తి-విజయవాడ : మహిళా సమస్యల పరిష్కారానికి నిర్ధిష్టమైన ప్రణాళిక అవసరమని మహిళా సంఘాల ఐక్యవేదికలో వ్యక్తలు పేర్కొన్నారు. మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో…

ఫోటోగ్రాఫర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : సిపిఎం రాష్ట్ర కమిటీ

Feb 19,2024 | 13:33

ప్రజాశక్తి-విజయవాడ : అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగిన దుర్మార్గమైన దాడిని సిపిఎం రాష్ట్ర…

మిమ్స్ ఉద్యోగుల 24 గంటల ధర్నా ప్రారంభం

Feb 19,2024 | 12:17

సమస్యలు పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా  మిమ్స్ యాజమాన్యం దిగి వచ్చే వరకు పోరాటం ఆగదు మద్దతు తెలిపిన కార్మిక, ప్రజా సంఘాలు మద్దతు ప్రజాశక్తి-విజయనగరం…

విశాఖను విషాదనగరంగా మార్చేశారు : లోకేశ్‌

Feb 19,2024 | 12:17

విశాఖ : విశాఖను విషాదనగరంగా మార్చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. సోమవారం విశాఖ నగరంలో జరిగిన ‘శంఖారావం’ సభలో లోకేశ్‌ మాట్లాడుతూ…

‘ఉద్యోగాలివ్వండి’ : సిఎం రేవంత్‌ రెడ్డి ఇంటి వద్ద డీఎస్సీ-2008 అభ్యర్థులు

Feb 19,2024 | 12:04

తెలంగాణ : ‘ఉద్యోగాలివ్వండి’ అంటూ … వినతిపత్రాన్ని సమర్పించడానికి డీఎస్సీ-2008 అభ్యర్థులంతా కలిసి సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇంటికి భారీగా చేరుకున్నారు.…

సముద్ర స్నానానికి వెళ్లి యువకుడు మృతి

Feb 19,2024 | 11:59

ప్రజాశక్తి-యు కొత్తపల్లి : విశాఖపట్నంకు చెందిన యువకుడు సముద్ర స్నానానికి వెళ్లి మృతి చెందిన సంఘటన యు కొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. బషీర్ బేబీ ఊరుస్ ఉత్సవాల్లో…

సరుబుజ్జిలిలో బంగారం దుకాణం లూటీ

Feb 19,2024 | 11:50

ప్రజాశక్తి-బూర్జ : శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. దీనికి సంబంధించి సాఫ్ యజమాని బొడ్డేపల్లి హరిబాబు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.…