రాష్ట్రం

  • Home
  • ఇంధన రంగంలోరూ.22,302 కోట్ల పెట్టుబడులు- పలు ప్రాజెక్టులకు ఎస్‌ఐపిబి ఆమోదం

రాష్ట్రం

ఇంధన రంగంలోరూ.22,302 కోట్ల పెట్టుబడులు- పలు ప్రాజెక్టులకు ఎస్‌ఐపిబి ఆమోదం

Jan 31,2024 | 08:54

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపిబి) ఆమోదం తెలిపింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో…

సమస్యలు పరిష్కరించాలని సర్పంచుల దీక్ష

Jan 31,2024 | 08:05

– నల్లబ్యాడ్జీలు, కండువాలతో నిరసన ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్‌ :సర్పంచుల న్యాయబద్ధమైన 16 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్‌రెడ్డి…

పార్టీని నమ్ముకున్న వారిని ఆదుకుంటాం- నారా భువనేశ్వరి

Jan 31,2024 | 08:04

ప్రజాశక్తి-చెరుకుపల్లి, పర్చూరు (బాపట్ల జిల్లా):పార్టీ కార్యకర్తలను, పార్టీని నమ్ముకున్న వారిని ఆదుకోవడంలో టిడిపి, ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ఎప్పుడూ ముందుంటుందని నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.…

ప్రశ్నార్థకంగా కల్లుగీత వృత్తి

Jan 31,2024 | 10:14

ఎక్స్‌గ్రేషియా ఎందుకు ఇవ్వడం లేదు? తణుకులో ప్రారంభమైన ఎపి కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ ప్రజాశక్తి -తణుకు రూరల్‌ :  వైసిపి ప్రభుత్వం గీత…

ఎన్‌ఆర్‌ఐ యశస్వికి హైకోర్టులో ఊరట

Jan 31,2024 | 08:03

అమరావతి: ఎన్‌ఆర్‌ఐ యశస్వికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనపై సీఐడీ ఇచ్చిన లుక్‌ ఔట్‌ నోటీసును ఎత్తివేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.…

మాడభూషి శ్రీధర్‌ను కలిసిన మురళీకృష్ణ

Jan 31,2024 | 08:03

ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా):ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడు, కేంద్ర సమాచార హక్కు చట్టం పూర్వ కమిషనర్‌ ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో విజ్ఞాన కేంద్రాల రాష్ట్ర…

పార్లమెంట్‌లో నిలదీయండి

Jan 31,2024 | 07:58

-ఎంపిలకు ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి పిలుపు -రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన…

ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 424 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Jan 30,2024 | 16:34

విజయవాడ : ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో మరో నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని మెడికల్‌ కాలేజీలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి చర్యలు…

గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

Jan 30,2024 | 16:19

సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమ గొంతుక.. ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. తెల్లపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో విగ్రహ ఏర్పాటు కోసం జాగా కేటాయిస్తూ…