వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని వ్యక్తి దారుణ హత్య
మార్కాపురం (ప్రకాశం) : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన ఘటన మంగళవారం మార్కాపురంలో జరిగింది. స్థానిక కథనం మేరకు…
మార్కాపురం (ప్రకాశం) : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన ఘటన మంగళవారం మార్కాపురంలో జరిగింది. స్థానిక కథనం మేరకు…
కరీంనగర్: కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సుభాష్ నగర్లోని పూరి ఇళ్లలో భారీగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి దాదాపు ఐదు ఇళ్లలో…
ధర్మాజీగూడెం (ఏలూరు జిల్లా) : కాలం చెల్లిన ఆర్టిసి బస్సును ప్రయాణీకులు, విద్యార్థులే తోసుకుంటూ నడిపిన వైనం మంగళవారం ధర్మాజీగూడెంలో జరిగింది. ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ…
హైదరాబాద్: నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి ఓఆర్ఆర్ పైనుంచి కిందపడటంతో ఇద్దరు మృతి చెందారు.…
ప్రజాశక్తి-ప్రకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢకొీన్నాయి.…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : తనకు, తన సోదరుడు తాడిశెట్టి మురళీకి వైసిపిలో తగిన గుర్తింపులేనందున ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు…
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభ కవరేజీకి వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వైసిపి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా…
సిపిఎస్, మద్యపాన నిషేధం తప్ప అన్నీ చేశాం 14 ఏళ్ల అధికారంతో ప్రజలకు ఏమి చేశారో చంద్రబాబు చెప్పాలి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని…
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్విష జ్వరాలతో అల్లాడుతున్న గ్రామస్తులపై ప్రజాశక్తి పత్రికలో కథనం రావడంతో వైద్యాధికారులు స్పందించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం, నూతక్కి వారి కండ్రిగ గ్రామంలో చేజర్ల…