రాష్ట్రం

  • Home
  • నేటి నుంచి రెండో దశ ‘జగనన్న ఆరోగ్య సురక్ష’

రాష్ట్రం

నేటి నుంచి రెండో దశ ‘జగనన్న ఆరోగ్య సురక్ష’

Jan 1,2024 | 21:45

 6 నెలల్లో 13,459 ఆరోగ్య శిబిరాలు నిర్వహణకు ఏర్పాట్లు ప్రతి ఇంటినీ రెండుసార్లు సందర్శించనున్న వలంటీర్లు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో…

‘ఉక్కు’ పోరాటం ఆగదు

Jan 1,2024 | 21:34

అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల ప్రతిజ్ఞ ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపుతూ కేంద్ర కేబినెట్‌ తన నిర్ణయం ప్రకటించే వరకు పోరాటం…

విశాఖ గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై సమగ్ర దర్యాప్తు : మహిళా కమిషన్‌

Jan 1,2024 | 20:40

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విశాఖ గ్యాంగ్‌ రేప్‌ ఘటన కేసును రాష్ట్ర మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని,…

విద్యుత్‌ సంస్థలకు 3 అవార్డులు.. సిఎం అభినందనలు

Jan 1,2024 | 20:30

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఫాల్కన్‌ మీడియా అండ్‌ ఎనర్షియా ఫౌండేషన్‌ నిర్వహించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు మూడు అవార్డులు సాధించాయి. సాధించిన అవార్డులతో…

ఎస్‌టి ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలి.. బెంతొరియాల ర్యాలీ

Jan 1,2024 | 20:13

ప్రజాశక్తి – కవిటి (శ్రీకాకుళం):ఎస్‌టి ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కవిటి కొత్తూరు పెట్రోల్‌ బంకు నుంచి కవిటి…

ఆర్‌టిసి ఉద్యోగులకు 21 రోజుల సెలవులు

Jan 1,2024 | 20:09

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులకు 2024లో 21 సాధారణ సెలవులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ…

పెన్షన్‌దారులకు రూ.30 వేలు చొప్పున ఎగనామం : అచ్చెన్నాయుడు

Jan 1,2024 | 20:04

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట తప్పి ఒక్కో పెన్షన్‌దారుడికి రూ.30 వేలు చొప్పున ఎగనామం పెట్టారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె…

ఈసారి బీసీ లేదా మైనారిటీలకు విజయవాడ పశ్చిమ సీటు : కేశినేని

Jan 1,2024 | 18:45

నేను గానీ, నా కుటుంబ సభ్యులు గానీ పోటీ చేయం ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విషయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని తాజాగా ఆసక్తికర…

బిర్యానీ బాగాలేదన్న కస్టమర్లు.. చితక్కొట్టిన హోటల్‌ సిబ్బంది..

Jan 1,2024 | 17:16

హైదరాబాద్‌: బిర్యానీ తినేందుకు హోటల్‌కు వెళ్లిన కస్టమర్లను చితక్కొట్టిన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్‌…