కురుపాంలో సిపిఐ(ఎం) అభ్యర్థి నామినేషన్
కురుపాం (మన్యం) : కురుపాం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఐ(ఎం) అభ్యర్ధి మండంగి రమణ మంగళవారం నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వక్తలు…
కురుపాం (మన్యం) : కురుపాం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఐ(ఎం) అభ్యర్ధి మండంగి రమణ మంగళవారం నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వక్తలు…
ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. పోలీసులు దాఖలు చేసిన ఈ…
కురుపాం (మన్యం) : కురుపాంలో సిపిఎం అభ్యర్థి రమణ నామినేషన్ కోలాహలంగా ప్రారంభమైంది. సందడిగా కురుపాం ఎర్రజెండాలతో రెపరెపలాడింది. ఆ ఫోటోలు…
రంపచోడవరం (అల్లూరి) : ప్యాకేజీ పార్టీ కాదు-సిపిఎం ప్రజాస్వామ్య పార్టీ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. గిరిజన ప్రాంత పరిరక్షణ, అభివృద్ధి కోసం ఇండియా…
తిరుపతి : తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల సంఖ్య మంగళవారానికి కొంత తగ్గుముఖంపట్టింది. సోమవారంనాడు స్వామివారిని 62,894 మంది దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన వారి…
ప్రజాశక్తి-చిన్నమండెం (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో సోమవారం రాత్రి జరిగిన జంట హత్యల సంఘటన కలకలం రేపింది. దిగువగొట్టివీడు గ్రామం కమ్మపల్లెకు చెందిన రాచపల్లె…
కొండపల్లి : పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఎన్టిఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండల స్థాయిలో కొండపల్లిలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు 577/600 మార్కులు సాధించి ప్రథమస్థానంలో…
విశాఖపట్టణం : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ‘మేమంతా సిద్ధం బస్సుయాత్ర’ మంగళవారంనాడు 21వ రోజు విశాఖపట్టణం జిల్లాలో…
ప్రజాశక్తి-విశాఖ : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని సిఎం జగన్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర…