రాష్ట్రం

  • Home
  • టైర్ల షాపులో అగ్నిప్రమాదం…

రాష్ట్రం

టైర్ల షాపులో అగ్నిప్రమాదం…

Jan 21,2024 | 11:20

ప్రజాశక్తి-అనంతపురం: ఎన్టీఆర్ మార్గ్‌లోని ఓ టైర్ల దుకాణంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనలకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం…

కోడికత్తి శీను తల్లి దీక్ష భగ్నం చేసిన పోలీసులు

Jan 21,2024 | 10:57

ప్రజాశక్తి-విజయవాడ : కోడికత్తి శీను తల్లి సావిత్రమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత మూడు రోజులుగా విజయవాడ గాంధీనగర్​లోని రామా ఫంక్షన్​హాలులో ఆమె నిరాహార దీక్షను…

తిరుమలలో దర్శనానికి 8 గంటల సమయం

Jan 21,2024 | 10:45

ప్రజాశక్తి-తిరుపతి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతుందని టిటిడి పేర్కొంది.…

అంగన్‌వాడీలకు మద్దతుగా రాస్తారోకోలు

Jan 21,2024 | 10:25

పలు జిల్లాల్లో కార్మిక, ప్రజాసంఘాల నాయకుల అరెస్టు నెల్లూరులో పోలీసుల కర్కశం పలువురు నాయకులకు అస్వస్థత ప్రజాశక్తి- యంత్రాంగం : అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలని, వారిపై ప్రభుత్వం…

ప్రత్యేక హోదా సాధన కోసం 30న గాంధీ విగ్రహాల వద్ద నిరాహార దీక్షలు

Jan 21,2024 | 10:03

ఫిబ్రవరి 7 నుంచి ఢిల్లీలో నిరసనలు, ధర్నాలు ప్రత్యేక హోదా సాధన సమితి రౌండ్‌ టేబుల్‌ సమావేశం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రానికి ప్రత్యేక…

ముగ్గురు సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

Jan 21,2024 | 09:41

తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించింది. సిఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, వేణుగోపాల్‌ను…

విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

Jan 21,2024 | 09:02

విజయవాడ : దక్షిణ మధ్య రైల్వే విజయ­వాడ డివిజన్‌లో చేపట్టనున్న ట్రాక్‌ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగాను, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసి, కొన్ని…

పెద్ద ఉప్పరపల్లిలో ఉద్రిక్తత

Jan 21,2024 | 08:36

ప్రజాశక్తి-సోమల: చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్ద ఉప్పరపల్లె గ్రామంలో ఆదివారం నిర్వహించాల్సిన పశువుల పండుగ( జల్లికట్టు) అనుమతులు లేని కారణంగా నిర్వహించరాదని పోలీసులు తేల్చి చెప్పడంతో…

నేవీ ఆయుధ డిపో వద్దే..వద్దు

Jan 21,2024 | 08:37

రెండోసారి గ్రామ సభను అడ్డుకున్న గిరిజనులు మళ్లీ వస్తే ఊరుకోబోమని హెచ్చరిక ప్రజాశక్తి – జీలుగుమిల్లి (ఏలూరు జిల్లా) : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని వంకవారిగూడెం…