రాష్ట్రం

  • Home
  • డబుల్‌ ఇంజిన్‌ సర్కారొస్తే ప్రతి గ్రామం మణిపూరే

రాష్ట్రం

డబుల్‌ ఇంజిన్‌ సర్కారొస్తే ప్రతి గ్రామం మణిపూరే

May 8,2024 | 08:45

ఇండియా వేదికతోనే ఆదివాసీలకు రక్షణ – సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ – అనంతగిరి, అరకు, ముంచంగిపుట్టుల్లో రోడ్డు షో, సభలు ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, అల్లూరి జిల్లా…

పిడుగుల వాన -ఏడుగురు మృతి

May 8,2024 | 08:40

-ఈదురుగాలులతో అరటి, మామిడికి తీవ్ర నష్టం -తడిచిపోయిన మొక్కజన్న, ఎరడుమిర్చి ప్రజాశక్తి-యంత్రాంగం : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం పిడుగుల వాన కురిసింది.…

శిరోముండనం తీర్పు అమలు నిలిపివేత

May 9,2024 | 07:26

జూన్‌ 20 వరకూ పొడిగింపు : హైకోర్టు ప్రజాశక్తి-అమరావతి, అమరావతి బ్యూరో : దళిత యువకుల శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఇతర ముద్దాయిలకు కింది…

అల్లూరి స్ఫూర్తితో పోరాటాలు

May 8,2024 | 00:45

-అటవీ సంపదను కొల్లగొట్టేవారిని తరిమికొట్టండి -సిపిఎం అభ్యర్థులను గెలిపించండి : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- దేవీపట్నం, రంపచోడవరం, మారేడుమిల్లి విలేకరులు (అల్లూరి జిల్లా) ‘అటవీ సంపదను కేంద్రంలోని…

ఎపిలో సీతారాం ఏచూరి పర్యటన

May 7,2024 | 23:46

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :కేంద్రంలోని మతోన్మాద బిజెపిని, దాన్ని బలపరిచే టిడిపి, జనసేన పార్టీలను, నిరంకుశ వైసిపిని ఓడించాలని, లౌకికవాదాన్ని బలపరిచే ఇండియా వేదికను గెలిపించాలని…

బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బలోపేతానికి కృషి

May 7,2024 | 23:43

– తిరుపతి రోడ్డుషోలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :’తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇస్తున్నాను. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తాం. టిటిడి…

సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంది – ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై పివి రమేష్‌

May 7,2024 | 23:39

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును ప్రజల కోసం తెచ్చింది కాదని, వారిని నియంత్రించడానికి తెచ్చిందని మాజీ ఐఎఎస్‌ అధికారి…

చనిపోయిన పెన్షనర్లకు పరిహారం ఇవ్వాలి -ఎన్‌హెచ్‌ఆర్‌సికి కనకమేడల లేఖ

May 7,2024 | 23:36

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో చనిపోయిన పెన్షనర్లకు పరిహారం ఇవ్వాలని టిడిపి నేత కనకమేడల రవీంద్ర కుమార్‌ కోరారు. మంగళవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)కి టిడిపి మాజీ…

ఉన్నత పాఠశాలల్లో యూత్‌ పార్లమెంటు పోటీలు – పాఠశాల విద్యాశాఖ కమిషనరు

May 7,2024 | 23:33

ప్రజాశక్తిాఅమరావతి బ్యూరో రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతుల వరకు చదువుతున్న విద్యార్థులతో ప్రతి సంవత్సరం యూత్‌ పార్లమెంటు పోటీలు నిర్వహించాలని పాఠశాల…