రాష్ట్రం

  • Home
  • హైదరాబాద్‌కు 43మంది జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు

రాష్ట్రం

హైదరాబాద్‌కు 43మంది జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు

Feb 3,2024 | 08:29

షామీర్‌పేటలోని లియోనా రిసార్ట్‌లో క్యాంపు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:జార్ఖండ్‌ రాజకీయ పరిణామాలకు హైదరాబాద్‌ కేంద్రంగా మారింది. జెఎంఎం, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 43 మంది ఎమ్మెల్యేలు…

మోడీ మతోన్మాద పాలనపై పోరాడాలి

Feb 3,2024 | 08:26

ప్రపంచ శ్రామిక వర్గ పీడిత విముక్తికి మార్క్సిజమే మార్గం సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం ఘనంగా సోవియట్ విప్లవ రథసారథి వి.ఐ.లెనిన్ శత వర్ధంతి సభ్…

సార్వత్రిక ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు – సిఇఒ ఎంకె మీనా

Feb 3,2024 | 08:25

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల…

రూ.500కే సిలిండర్‌ పై సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

Feb 2,2024 | 17:53

హైదరాబాద్‌ :మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ఉద్దేశమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కేస్లాపూర్‌లోని నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ…

దొంగ ఓట్లకై దొంగ కేసులు

Feb 2,2024 | 17:27

మారణాయుధాలతో పట్టుబడ్డవారిపై చర్యలు శూన్యం టిడిపి రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు ప్రజాశక్తి-మంగళగిరి : వైకాపా దొంగ ఓట్లపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పోరాటం చేస్తున్నారనే…

అందులో నిజం లేదు అదంతా మీడియా ప్రచారమే : మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌ రెడ్డి

Feb 2,2024 | 16:31

నాగర్‌కర్నూల్‌ : తను బీఆర్‌ఎస్‌ పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని, అదంతా మీడియాలో తప్పుడు ప్రచారమని మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌…

ప్రకాశం జిల్లాలో పెట్రోల్‌ బాంబ్‌తో వైన్‌ షాపుపై దాడి..

Feb 2,2024 | 16:11

దర్శి : తండ్రి మద్యం తాగి వచ్చి నానా ఇబ్బందులు పెడుతున్నారని ఓ కుమారుడి ఆవేశం కట్టతెచ్చుకుంది. మద్యం తాగొద్దని తండ్రికి, తన తండ్రికి మద్యం అమ్మొద్దని…

కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించిన బ్యాంక్‌ మేనేజర్‌

Feb 2,2024 | 16:02

పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్‌ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. బ్యాంక్‌…

ఓటమి శాశ్వతం కాదు.. కష్టపడితే గెలుపు మనదే : హరీశ్‌రావు

Feb 2,2024 | 15:54

యాదాద్రి భువనగిరి : ఓటమి శాశ్వతం కాదు. గెలుపునకు నాంది. బీఆర్‌ఎస్‌కు ఇది స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు.…