ఎంసెట్ బుక్స్ ఇవ్వాలని విద్యార్థుల ధర్నా
ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) :ఎంసెట్ బుక్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజనగరం జిల్లా బబ్బిలిలోని నారాయణ జూనియర్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం ధర్నా చేశారు.…
ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) :ఎంసెట్ బుక్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజనగరం జిల్లా బబ్బిలిలోని నారాయణ జూనియర్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం ధర్నా చేశారు.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రవ్యాప్తంగా 422 పరీక్షా కేంద్రాల్లో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన పాలిసెట్ పరీక్ష ప్రశాతంగా ముగిసింది.…
ప్రజాశక్తి -కదిరి టౌన్ :అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మరణించిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గంగన్నగారిపల్లి…
– మున్సిపల్ కార్మికుల నిరసన ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :నాలుగు నెలల పెండింగ్ వేతనాలు రెండో తేదీన చెల్లించకుంటే మూడో తేదీ నుంచి సమ్మెకు దిగుతామని మున్సిపల్ కార్మికులు…
ప్రజాశక్తి-రంపచోడవరం ఇండియా కూటమి బలపర్చిన సిపిఎం అరకు పార్లమెంట్ అభ్యర్థి అప్పలనర్స, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి లోతా రామారావులను గెలిపించాలని కోరుతూ శనివారంనాడు పెద్దఎత్తున…
ఆంధ్రామెడికల్ కళాశాల మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కొల్లి శ్రీకాంత్ విజయవాడ : మానసిక ఆరోగ్యంపై ఆహారం, నిద్ర, హార్మోన్లు, సమాజం, శరీరం, కుటుంబం, వంశానుగతం, వ్యాయామం…
సిపిఎం పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్ దేశాయి దళితుల ఇళ్లను వరదలో ముంచుతున్న అధికార పార్టీ నాయకులు ప్రజాశక్తి-కల్లూరు : కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలోని…
మహబూబ్నగర్: తెలంగాణలో కరెంటు పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతి రోజూ ఊదరగొడుతున్నారని, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్…
ప్రజాశక్తి-తాడేపల్లి: కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. యనమల కృష్ణుడికి జగన్ వైసిపి కండువా కప్పి…