రాష్ట్రం

  • Home
  • గ్రూప్స్‌ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా చదవాలి

రాష్ట్రం

గ్రూప్స్‌ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా చదవాలి

Feb 5,2024 | 07:54

అవగాహన సదస్సులో ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, ఐవి ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:గ్రూప్స్‌, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు క్రమశిక్షణతో ప్రణాళిక ప్రకారం ప్రిపేర్‌ అవ్వాలని ఎమ్మెల్సీ, పోటీ పరీక్షల…

కథగాన కళలు తెలుగు భాషకు నిధులు

Feb 5,2024 | 07:53

– బుర్రకథపై వర్క్‌షాప్‌లో కళారత్న షేక్‌ బాబూజీ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :తెలుగు భాషకు కథగాన కళలు నిధులని, వీటి నుండే శాస్త్రీయ కళలు పుట్టుకొచ్చాయని బుర్రకథ అధ్యాపకులు,…

అప్పుల బాధతో భార్యాభర్తల ఆత్మహత్య

Feb 5,2024 | 07:53

ప్రజాశక్తి- పెనుగొండ (ఏలూరు జిల్లా):అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఏలూరు జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం… పెనుగొండ…

మానవతావాది డాక్టర్‌ జ్యోతి

Feb 5,2024 | 07:52

-సంస్మరణ సభలో సిపిఎం సీనియర్‌ నాయకులు మధు ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి:ప్రజల పట్ల గౌరవ భావంతో, తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన గొప్ప మానవతావాది…

పంచ గ్రామాల భూ సమస్యపై ర్యాలీ

Feb 5,2024 | 07:51

ప్రజాశక్తి – వేపగుంట, సింహాచలం (విశాఖపట్నం):సుమారు 25 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించాలంటూ ఆదివారం భారీ ర్యాలీ జరిగింది. విశాఖ వేపగుంట…

గిరిజన హక్కులకు ముప్పు

Feb 5,2024 | 07:51

– ఆదివాసీ జెఎసి రాష్ట్ర కన్వీనర్‌ బాబూరావునాయుడు ప్రజాశక్తి – మెళియాపుట్టి (శ్రీకాకుళం) :గిరిజన హక్కులకు ముప్పు పొంచి ఉందని ఆదివాసీ జెఎసి రాష్ట్ర కన్వీనర్‌, విశ్రాంత…

కూలిన మూడంతస్తుల లాడ్జీ – అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం

Feb 5,2024 | 07:51

ప్రజాశక్తి-పెద్దదోర్నాల : ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో 15 సంవత్సరాల క్రితం నిర్మించిన పర్చూరి సుబ్బారావు అనే వ్యక్తికి చెందిన మూడంతస్తుల లాడ్జీ ఆదివారం తెల్లవారు జామున కూలిపోయింది.…

రానున్న ఎన్నికల్లో ఒపిఎస్‌ సాధనే ఎజెండా

Feb 5,2024 | 07:51

– యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు ప్రజాశక్తి – కాకినాడ:రాబోయే ఎన్నికల్లో ఒపిఎస్‌ సాధనే ఎజెండా కావాలని, అందుకు ఉద్యోగ, ఉపాధ్యాయులు సన్నద్ధం కావాలని యుటిఎఫ్‌…

నేటి నుంచి అసెంబ్లీ

Feb 5,2024 | 07:49

– తొలిరోజు గవర్నరు ప్రసంగం – మూడు రోజులు నిర్వహించే ఆలోచన ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలో సోమవారం నుంచి జరగనున్నాయి. మొదటిరోజు…