రాష్ట్రం

  • Home
  • ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాలపై ప్రభావం

రాష్ట్రం

ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాలపై ప్రభావం

May 5,2024 | 11:10

అమరావతి: ఎండలు దంచికొడుతున్నాయి.. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. ఎండలకు తీవ్రమైన వడగాల్పులు తోడు కావడంతో.. ఏపీ ప్రజలు అల్లాడి పోతున్నారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌కి…

హైదరాబాద్‌లో చిన్నారిపై కుక్కల దాడి

May 5,2024 | 11:05

హైదరాబాద్‌: కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద అంబర్‌ పెట్‌ మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్‌లో నాలుగు సంవత్సరాల చిన్నారి రిషిపై వీధి కుక్కలు దాడి…

‘ఆఫ్టర్‌ 9’ పబ్‌పై దాడి.. 160 మంది అరెస్టు

May 5,2024 | 10:48

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 14లోని ‘ఆఫ్టర్‌ నైన్‌’ పబ్‌పై శనివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమయం…

రాష్ట్రంలో పలుచోట్ల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

May 5,2024 | 12:53

ప్రజాశక్తి-యంత్రాంగం :సార్వత్రిక ఎన్నికల్లో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు ఓటు వేసేందుకు ఉద్దేశించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచే పలు…

నేడు తెలంగాణకు రాహుల్‌ గాంధీ

May 5,2024 | 10:01

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీల కీలకనేతలందరూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ…

‘భరత్‌ టెన్‌ ప్రామిసెస్‌’ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన మార్గాని భరత్‌

May 5,2024 | 09:56

రాజమండ్రి: రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిటింగ్‌ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ మేనిఫెస్టో ఆవిష్కరించారు. రాజమండ్రి పుష్కర్‌ ఘాట్‌ వద్ద అశేష జనవాహిని, నగర…

తెలంగాణలో ఒక్కరోజే వడదెబ్బకు 19మంది మృతి

May 5,2024 | 18:57

హైదరాబాద్‌: గత వారం రోజులుగా రాష్ట్రాన్ని ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఈ ఎండలకు తాళలేక రైతులు, రోజు కూలీలు, వృద్ధులు మృత్యువాత పడుతున్నారు. శనివారం పలు జిల్లాల్లో 19…

అవినాష్‌ వర్సెస్‌ షర్మిల

May 5,2024 | 04:03

 టిడిపి కూటమి అభ్యర్థి ప్రచారం  అధినేతల ప్రచారంతో కేడర్‌లో జోష్‌ ప్రజాశక్తి – కడప ప్రతినిధి : పోలింగ్‌కు సమయం దగ్గరపడే కొద్దీ కడప జిల్లాలో రాజకీయ…

ఇంటి వద్ద నుంచే ఓటింగు

May 5,2024 | 03:58

 విస్తృత ప్రచారం చేయని ఇసి  ఓటర్లకు తెలియని దరఖాస్తు విధానం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తమ ఓటుహక్కును…