రాష్ట్రం

  • Home
  • పోలవరం నిర్వాసితులను ముంచుతున్న నాలుగు పార్టీలు

రాష్ట్రం

పోలవరం నిర్వాసితులను ముంచుతున్న నాలుగు పార్టీలు

May 4,2024 | 00:58

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి, జనసేన, బిజెపితో పాటు వైసిపి అనుసరిస్తున్న వైఖరి పోలవరం నిర్వాసితులకు శాపంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పునరావాసానికి అవసరమైన…

ఒపిఎస్‌ అమలు చేస్తాం

May 4,2024 | 00:52

ఐఎఎస్‌లు వైసిపికి వంతపాడడం హేయనీయం : షర్మిల ప్రజాశక్తి- కడప ప్రతినిధి, చాపాడు/మైదుకూరు/ఖాజీపేట : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఉద్యోగులను చూసుకున్న తరహాలోనే ప్రభుత్వోద్యోగులకు అండగా ఉంటానని,…

ధర్మానికి.. అధర్మానికి మధ్య యుద్ధం

May 4,2024 | 00:24

 జగన్‌ భూ దోపిడీని సాగనివ్వను : చంద్రబాబు  రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు: పవన్‌ ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి/పొదిలి (ప్రకాశం జిల్లా) : ఇవి ధర్మానికి- అధర్మానికి, అభివృద్ధికి-…

పోస్టల్‌ బ్యాలెట్‌ వేసే విధానం

May 4,2024 | 00:19

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, అధికారులు ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకుంటారు. ఎక్కడ నుండైనా వారికి కేటాయించిన…

పెరిగిన సమస్యాత్మక జిల్లాలు

May 4,2024 | 00:06

ఏడు జిల్లాల్లో సెన్సిటివ్‌ నియోజకవర్గాల గుర్తింపు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సమస్యాత్మక జిల్లాలు పెరిగాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర ఘర్షణలు…

బిజెపి హయాంలో రాజ్యాంగ వ్యవస్థలకు తూట్లు : వి హనుమంతరావు

May 3,2024 | 23:50

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : బిజెపి పాలనలో రాజ్యాంగ వ్యవస్థలకు తూట్లు పడ్డాయని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌…

బ్యాంకు ఖాతాలు సరిగ్గా లేని 74,399 మందికి డోర్‌ టు డోర్‌ పింఛన్లు

May 3,2024 | 23:48

 శశిభూషణ్‌ కుమార్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : బ్యాంకు ఖాతాలు వాడుకలో లేక డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డిబిటి) అకౌంట్లలోకి నిధులు బదిలీ కాని 74,399…

వైసిపి పాలనంతా అవినీతిమయం : సినీ నటుడు బాలకృష్ణ

May 4,2024 | 01:00

ప్రజాశక్తి – మాధవధార, ఆరిలోవ (విశాఖపట్నం) : రాష్ట్రంలో వైసిపి ఐదేళ్ల పాలనంతా అవినీతిమయంగా మారిందని సినీ నటుడు, టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు.…

వాడవాడలా సిపిఎం ప్రచారం

May 3,2024 | 22:54

రోడ్‌ షోలు, ఇంటింటి ప్రచారాలతో ప్రజల ముందుకు ప్రజాశకి-యంత్రాంగం : ఎన్నికల సమయం దగ్గపడుతుండడంతో సిపిఎం అభ్యర్థులు ఇంటింటికి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ…