రాష్ట్రం

  • Home
  • తుఫాను ముంపు ప్రాంతాల్లో సిపిఎం నేతల పర్యటన

రాష్ట్రం

తుఫాను ముంపు ప్రాంతాల్లో సిపిఎం నేతల పర్యటన

Dec 6,2023 | 16:02

బాపట్ల : తుఫాను ముంపు ప్రాంతాల్లో సిపిఎం నేతలు పర్యటించారు. మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా … నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం బృందం డిమాండ్‌ చేసింది.…

పూడికలు తీయకపోవటమే పంటల ముంపుకు కారణం

Dec 6,2023 | 11:13

డ్రైనేజ్ కాలువల సమస్యలపై ఏకరువు పెట్టిన రైతులు వర్షాలకు దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన కలెక్టర్ ప్రజాశక్తి-తెనాలి : మిచౌంగ్ తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లా తెనాలిలో దెబ్బతిన్న…

ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌ భేటీ

Dec 6,2023 | 11:48

ఢిల్లీ: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి…

తుఫాను వర్ష భీభత్సం – కూలిన ఉర్దూ పాఠశాల ప్రహరీ గోడ

Dec 6,2023 | 11:02

తెరుచుకొని పుట్ పాత్ షాపులు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తుఫాను వర్షం విజయనగరం పట్టణంలో భీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా పల్లపు ప్రాంతాల్లోనూ, షాపుల్లో…

కప్పుకునేందుకు దుప్పట్లు లేవు

Dec 6,2023 | 10:59

చలిని తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోతున్న నిర్వాసితులు బోసిపోయిన పునరావాస కేంద్రం ప్రజాశక్తి -యు.కొత్తపల్లి(కాకినాడ జిల్లా): పునరావాస కేంద్రంలో నిర్వాసితులకు దుప్పట్లను కూడా ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు.…

అధిక వర్షాలతో నిలిచిన అంతర్ జిల్లాల రాకపోకలు

Dec 6,2023 | 10:57

నిలిచిపోయిన రవాణా వ్యవస్థ. ప్రజలకు తప్పని ఇబ్బందులు. ప్రజాశక్తి-కోటనందూరు : గత మూడు రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కొండల ప్రాంతాల నుండి దిగువ…

స్టీల్‌ప్లాంట్‌పై బిజెపి పిచ్చి ప్రశ్నలు మానుకోవాలి : సిహెచ్‌ నర్సింగరావు

Dec 6,2023 | 10:57

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై పార్లమెంటులో బిజెపి పిచ్చి ప్రశ్నలు వేయడం మానుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు మంగళవారం…

‘క్యాష్‌ ఫర్‌ కిడ్నీ’ కేసులో అపోలోపై విచారణ

Dec 6,2023 | 10:52

న్యూఢిల్లీ : ‘క్యాష్‌ ఫర్‌ కిడ్నీ’ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిపై విచారణ ప్రారంభమయింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌…

భారత ఫార్మా సంస్థల్లో యుఎస్‌ఎఫ్‌డిఎ తనిఖీలు

Dec 6,2023 | 10:50

 హైదరాబాద్‌ : భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థల్లో అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (యుఎస్‌ఎఫ్‌డిఎ) తనిఖీలు నిర్వహిస్తుంది. హైదరాబాద్‌లోని డాక్టర్‌ రెడ్డీస్‌ రీసెర్చ్‌ అండ్‌…