రాష్ట్రం

  • Home
  • కేసీఆర్‌ను బిజెపి కాపాడే ప్రయత్నం చేస్తోంది: సీపీఐ నారాయణ

రాష్ట్రం

కేసీఆర్‌ను బిజెపి కాపాడే ప్రయత్నం చేస్తోంది: సీపీఐ నారాయణ

Feb 15,2024 | 14:33

హైదరాబాద్‌: బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు…

ఉత్తరాంధ్ర దొంగలు ఆ ముగ్గురే.. : లోకేష్‌

Feb 15,2024 | 15:28

దొంగ ఓట్లతో గెలుపొందాలని వైసీపీ చూస్తోందని విమర్శ రాజాంలోశంఖారావం సభ ప్రజాశక్తి-రేగిడి/రాజాం(విజయనగరం) : భూ కబ్జాలకు, ఇసుక మాఫియాకు ఉత్తరాంధ్ర దొంగలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,…

రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చారు..

Feb 15,2024 | 13:04

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై షర్మిల ఫైర్‌ మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?  ప్రజాశక్తి-అమరావతి : రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి…

కాళేశ్వరంపై అసెంబ్లీలో కాగ్‌ నివేదిక..

Feb 15,2024 | 11:56

హైదరాబాద్‌ : అసెంబ్లీలో కాగ్‌ నివేదికను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్‌ రిపోర్టులో పలు సంచలన…

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సిబ్బందికి చంద్రబాబు అభినందనలు

Feb 15,2024 | 11:29

ప్రజాశక్తి-అమరావతి : ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ 27 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ట్రస్ట్‌ సిబ్బంది, వలంటీర్లకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు…

ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు.. ప్రయాణికులను కాపాడి మృతి

Feb 15,2024 | 10:59

హైదరాబాద్‌ : విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా పరిధిలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి ప్రకారం..సత్తుపల్లి నుంచి ప్రయాణికులతో ఖమ్మం…

గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు.. విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు

Feb 15,2024 | 10:38

ప్రజాశక్తి-గన్నవరం : గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ చుట్టూ గంటపాటు విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. హైదరాబాద్‌, చెన్నై…

టిడిపికి టచ్‌లో వైసిపి ముఖ్య నేతలు 

Feb 15,2024 | 09:59

అందరినీ తీసుకోలేమని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టీకరణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి ముఖ్య నేతలు టిడిపికి టచ్‌లోకి వస్తున్న మాట నిజమేనని ఆ…

ఎపి నిట్‌ను ప్రగతిపథంలో నిలుపుతా 

Feb 15,2024 | 09:56

ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ బిఎస్‌.మూర్తి ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా): ఎపి నిట్‌ను సిబ్బంది సహకారంతో ప్రగతిపథంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌…